వైసీపీ ఎమ్మెల్యే పి.వెంకట సిద్దారెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయినా ఆయన ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడడానికి కూడా సరిపోరని మండిపడ్డారు. ఆ పార్టీ తరుపున ఒకే ఒక వ్యక్తి గెలిచారని ఆయనకు కూడా పవన్ కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని అన్నారు. ఓటమి తరువాత …
Read More »నమ్రత ఫొటోపై బ్యాడ్ కామెంట్ చేసిన నెటిజన్.. నమ్రత ఏమన్నారంటే.?
మహర్షి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు- డైరెక్టర్ వంశీ కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ట్విట్టర్ లో మీడియాలో షేర్ చేశారు. సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్బస్టర్ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్ ఏ …
Read More »శ్రియను దానికి ఒప్పుకుంటే ఎంతైనా ఇస్తానన్నారట..!
అప్పట్లో సినీ ఇండస్ట్రీ లో శ్రియ తన నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును ఒక ఊపు ఊపింది.ఇండస్ట్రీకి వచ్చి సుమారు 15ఏళ్ళు అయినప్పటికీ ఇంకా సినిమాలతో బిజీ గానే ఉంది.తనతో పాటు నటించిన హీరోయిన్లు అందరు ఇప్పుడు ఫెడ్ అవుట్ అయ్యారు.శ్రియ మాత్రం హీరోయిన్గా సినిమాలు చేస్తుంది.గత ఏడాది తన పెళ్లి జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఐన కూడా ఇంక సినిమాలలో నటిస్తుంది.ఇది ఇలా ఉండగా తాజాగా తనకి …
Read More »భోజనాల్లో అప్పడాలపై చంద్రబాబు ఫొటోలు.. విస్తుపోయిన మహిళలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన చుట్టూ ఉండేవారి పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది. తాజాగా చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమలో ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రజలకు అందించిన తిండిపైనా చంద్రబాబు ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్లో సెటైర్లు సంధించారు. ‘ఆశ – దోచే …
Read More »పవన్ గుర్తుపై శ్రీరెడ్డి సెటైర్లు..
సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన 2019 ఎన్నికలలో ఈ గ్లాస్ చిహ్నాంతో పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. వచ్చే సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీకి …
Read More »కేటీఆర్ మాటలకు పూర్తిమద్దతునిస్తున్న కాంగ్రెస్ నేతలు..
కేటీఆర్ మాటలకు పూర్తిమద్దతునిస్తున్న కాంగ్రెస్ నేతలు..టీఆర్ఎస్ పార్టీ యువనేత, అపద్ధర్మ మంత్రి కేటీఆర్ తమ రాజకీయ ప్రత్యర్థిపై సెటైర్లు వేశారు. ఇటు బీజేపీని అటు కాంగ్రెస్ను కలిపి విమర్శించారు. అయితే, మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్లోని కొందరు నేతలు సైతం నర్మగర్భంగా మద్దతు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. కేటీఆర్ కామెంట్తో అయినా తమా పార్టీ మారతుందేమో అనే ఆలోచన కాంగ్రెస్ నేతలకు వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి …
Read More »