సెంట్రల్ యూనివర్శిటీలోని రాణి లక్ష్మిబాయి హాస్టల్లోని మహిళా విద్యార్థులు హాస్టల్ ప్రాంగణంలో ఉపయోగించిన సానిటరీ తువ్వాలను కనుగొన్న తర్వాత వారు శరీరం వెతికినట్లు వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే ..మధ్యప్రదేశ్లోని సాగర్ సెంట్రల్ యూనివర్శిటీలో లేడీస్ హాస్టల్ ఆవరణలో వాడి పారేసిన శానిటరీప్యాడ్ను చూసిన వార్డెన్ కోపంతో రగిలిపోయింది. గదుల్లో నుంచి అమ్మాయిలందరినీ పిలిపించి, వరుసగా నిలబెట్టి దుస్తులు విప్పించింది. ఆ శానిటరీ ప్యాడ్ …
Read More »