దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ ఘటన సుమారు 15 నిమిషాల పాటు జరిగినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. నలుగురు నిందితులపై ఎన్కౌంటర్ శుక్రవారం తెల్లవారుజామున 5:45 గంటల నుంచి 6:15 గంటల మధ్య జరిగినట్లు ఆయన తెలిపారు. దిశను హత్య చేసిన ప్రాంతంలో పవర్ బ్యాంక్, సెల్ఫోన్, వాచ్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు సీపీ. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగానే నిందితులు పోలీసులపై దాడి చేశారు అని …
Read More »కారు ప్రమాదం ఎలా జరిగిందో చెప్పిన రాజశేఖర్..!
కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కారుతో తననొక్కడినే ఉన్నానని వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను ఆయన తెలపలేదు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్సిటీ నుంచి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా …
Read More »