Political ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైరల్ కామెంట్స్ చేశారు.. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై సజ్జల రామకృష్ణారెడ్డి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగెత్తిపోయారని అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారని అన్నారు.. అలాగే ప్రజలు ఇదేం ఖర్మ అని భావించారు కాబట్టే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని …
Read More »