బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బుధవారం నాడు బీజేపీలో చేరనున్నారు. ఈమేరకు అన్ని సన్నాహాలు పూర్తయినట్టు తెలుస్తుంది. ఈమె భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరు అని చెప్పాలి. ఒలింపిక్స్ మరియు కామన్వెల్త్ గేమ్స్ పతకాలు సాధించింది సైనా. ఈ 29ఏళ్ల సైనా 2015 లో ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన మొదటి భారతీయ మహిళా షట్లర్ గా నిలిచింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా …
Read More »