తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నుండి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్ప్రెస్కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్పై అడ్డంగా ఇనుపరాడ్ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్ప్రెస్ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన …
Read More »