రాష్ట్రంలోని రైతులందరికీ జీవిత బీమా కోసం ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన గొప్ప అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. HICCలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల సమన్వయకర్తలు హాజరయ్యారు. సదస్సులో ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి LICతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో …
Read More »కేసీఆర్ వంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు..!!
రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని ఎల్ఐసీకి ఇది చాలా మంచిదినమని ఆ సంస్థ చైర్మన్ వీ కే శర్మ అన్నారు. హెచ్ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడుతూ..భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తాను..ఎక్కడా రైతు జీవిత బీమా వంటి పతకాలు చూడలేదన్నారు.ఇటువంటి పథకాన్ని రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి …
Read More »కాంగ్రెస్ వి ఆపద మొక్కులు..సీఎం కేసీఆర్
‘రైతుబంధు’ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తాము అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ అది సాధ్యం కాదు. అన్ని విధాలా ప్రతినెలా రాష్ట్రానికి రూ.10,500 కోట్లు ఆదాయం వస్తుంది. అందులో 2,000 కోట్లు అప్పుల కిస్తీలు కట్టాలి. మరో 6,000 కోట్లు …
Read More »‘రైతుబంధు’ ఎన్నికల్లో ఓట్ల కోసం కాదు..సీఎం కేసీఆర్
‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందచేయడం, పంట పెట్టుబడి సాయం పంపిణీ, రైతులకు జీవిత బీమా పథకం అమలు విషయంలో రైతు సమన్వయ సమితి అత్యంత కీలకపాత్ర పోషించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందిస్తున్నది తప్ప ఎన్నికల్లో ఓట్ల కోసం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులకు రైతులకు 2 లక్షల రూపాయల …
Read More »20 దేశాల సదస్సులో..తెలంగాణ రైతుబంధుపై ప్రశంసలు
అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుకు పెద్ద ఎత్తున తరఫున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా బ్రిక్స్ సదస్సులో రైతుబంధును ఆయా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఢిల్లీలో 20 దేశాలతో కూడిన బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. దాదాపు 20 దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »ప్రతిఒక్క రైతుకి రైతు బంధు చెక్కులివ్వాలి..సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పాసుపుస్తకం, రైతు బంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్ది మందికి పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని ముఖ్యమంత్రి చెప్పారు. సమస్యలేమున్నా పరిష్కరించి, అందరికీ పాసుపుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని, జూన్ 2న కొత్త …
Read More »రైతు బంధు సూపర్ హిట్..!!
రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సూపర్ హిట్ అయింది.ఈ పథకం ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతోంది.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని మే 10న ప్రారంభించారు.అప్పటి నుండి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు… ఊరూరా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు.రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు …
Read More »మరోసారి ఆదర్శంగా నిలిచిన మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి ఆదర్శంగా నిలిచారు.రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో సంవత్సరానికి ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఈ నెల 10న ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నది. అయితే.. కొంతమంది తమకు వచ్చిన రైతు బంధు చెక్కులను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటే రైతు …
Read More »రైతు బంధు కార్యక్రమం ఎక్కువ ఆత్మ సంతృప్తినిచ్చింది..కేటీఆర్
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టింది.అందులోభాగంగానే రైతులకు ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున రైతు బంధు పథకం పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్నది.రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంతోషంగా ప్రభుత్వం ఇస్తున్న చెక్కులను , పాసు పుస్తకాలను తీసుకుంటున్నారు. అందులోభాగంగానే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేశారు. …
Read More »· ఏనాడైనా కాంగ్రెస్ నేతలు రైతన్నను పట్టించుకున్నారా..?
దేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు ఆలోచించని విధంగా రైతును రాజు చేయలని సిఎం కేసిఆర్ నిరంతరం ఆలోచించి విప్లవాత్మకమైన పథకాలు అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బిజెపి, ఇతర పార్టీలు ఏనాడైనా రైతు గురించి ఇలా ఆలోచించారా? అని ప్రశ్నించారు. రైతు బంధు కార్యక్రమంలో భాగంగా వడ్లకొండ గ్రామం, జనగామాలో నేడు రైతులకు పాస్ బుక్కులు, చెక్కులను …
Read More »