తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సిబ్బంది,డ్రైవర్లు,కండక్టర్లకు ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభవార్తని తెలిపారు. గురువారం విడుదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై 43,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనిపై హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సమయం .. సందర్భం చూడకుండా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు …
Read More »ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన సిబ్బంది కొంతమంది ఆత్మహాత్యకు పాల్పడ్డారు. మరికొంతమంది గుండెపోటుతో చనిపోయారు. దీంతో ఆర్టీసీ కార్మికుల ఆత్మహాత్యకు ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డినే ప్రధాన కారణమని హైదరాబాద్ మహనగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ డ్రైవర్ రాజు పిర్యాదు చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం …
Read More »తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి చేసింది అంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె. గత పద్నాలుగు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాలు.. సమ్మెలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజానికి ఎంతో ప్రధానమైన దసరా,బతుకమ్మ పండుగల గురించి ఆలోచించకుండా సమ్మెకు దిగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ …
Read More »ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఆర్టీసీ సమ్మెపై ఈ రోజు మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుధీర్ఘంగా విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగా హైకోర్టు సమ్మె చేయడం మంచి పద్ధతి కాదు. నిరసన తెలపడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో నిరసన చెబుతే బాగుంటుంది. ముందు సమ్మె విరమించండి. సమ్మెను విరమించి ప్రభుత్వం …
Read More »మాజీ సీఎం చంద్రబాబు వేదాంతం
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు …
Read More »బ్రేకింగ్.. విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..ఎందుకంటే..?
దసరా సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు విద్యాసంస్థలకు మరో రెండు, మూడు రోజులు సెలవలు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే దసరాకు ఇంటికి వెళ్ళిన వారికి తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను …
Read More »ఆర్టీసీ తప్పకుండా లాభాల్లోకి రావాలి
ఆర్టీసీ చరిత్రలో ఒక నూతనాధ్యాయాన్ని ప్రారంభించ బోతున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు పోవాలనీ, సంస్థ మనుగడ కొనసాగాలంటే కొన్ని చర్యలు తప్పవనీ సీఎం అన్నారు. సంవత్సరానికి రు.1200 కోట్ల నష్టంతో, 5000 కోట్ల రుణభారంతో, క్రమబద్ధంగా పెరుగుతున్న డీజిల్ ధరలతో, ఇబ్బందుల్లో ఆర్టీసీ వున్న సమయంలో చట్ట విరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సీజన్లో దిగిన వారితో ఎలాంటి రాజీ …
Read More »ప్రజలే నాకు ముఖ్యం -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై స్పందిస్తూ”తనకు అన్నింటికన్నా అత్యంత ప్రాధాన్య అంశం తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమేనని తేల్చి చెప్పారు. సమ్మెపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెపై స్పందిస్తూ” యావన్మంది ప్రజల క్షేమమే నా ధ్యేయం. …
Read More »బ్లాక్ మెయిల్ కు తల వంచం
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ,ఆయా యూనియన్ల బ్లాక్ మెయిళ్లకు భయపడం. తల వంచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు.సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే. నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిన్నటి నుండి సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎస్ ఎస్కే జోషీ, డీజీపీ మహేందర్రెడ్డి, రవాణా ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, రవాణా కమిషనర్ సందీప్ కుమార్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రవాణా, …
Read More »