Home / Tag Archives: rtc minister of telangana (page 2)

Tag Archives: rtc minister of telangana

కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉంది

కేంద్రం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా ఉందని ఇది ప్రజావ్యతిరేక బడ్జెట్ గా మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్ అభివర్ణించారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో పలు విషయాలను వెల్లడించారు.రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల‌ను పట్టించుకోవడంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు విషయాలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఏడేళ్లు …

Read More »

గ్రానైట్ పరిశ్రమల సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్

తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎట్టకేలకు పరిష్కారం దొరికింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇటీవల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గ్రానైట్ పరిశ్రమ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యి సమస్యలపై మంత్రి సమీక్షించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో సమస్యలపై చర్చలు జరిపిన పరిశ్రమ ప్రతినిధులు, స్లాబు విధానాన్ని, 40 శాతం రాయల్టీ రాయితీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి మంత్రి పువ్వాడ …

Read More »

బడ్జెట్ సమావేశాల్లో BJP ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలి

తెలంగాణలో బీజేపీ నుంచి నలుగురు ఎంపీలు గెలిచినా రాష్ర్టానికి కేంద్రం నుంచి ఏమీ తేలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఆరోపించారు. ఢిల్లీలో ఉండి అభివృద్ధి నిధులు తేవాల్సిన ఎంపీలు రాష్ట్రంలో ఉంటూ ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో ప్రారంభమైన దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రయోజనాల విషయంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన వివక్షను ప్రదర్శిస్తున్నదని, దీనిని ఎండగట్టాలని బీజేపీ ఎంపీలను …

Read More »

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇంటింటికి జ్వర సర్వే ముమ్మరంగా జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న జ్వర సర్వేలో ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకొని ఆరోగ్య సిబ్బంది సూచనలు మేరకు ఔషధాలను వాడాలని మంత్రి పువ్వాడ ఉద్బోధించారు. కరోనా సోకినా వారు ఇంట్లోనే ఉంటూ హోమ్ ఐసోలేషన్ కిట్టులోని మందులను …

Read More »

సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపు

తెలంగాణలో ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు ఖాయం కాగా, ప్రజలపై మరో భారం పడనుంది. సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పల్లెవెలుగు బస్సులకు కి.మీ.కు 25 పైసలు, ఎక్స్ప్రెస్ ఆ పైన బస్సులకు కి.మీ.కు రూ.30 పైసల చొప్పున పెంచాలన్న TSRTC ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా, అనుమతి రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం.

Read More »

తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ కుమారుడిపై బీజేపీ నేత తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైరయ్యారు. కొందరు చిన్న పిల్లలపై అత్యంత నీచంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సహనంతో ఉన్నామని వ్యాఖ్యానించారు. అటు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానిది అసత్య ప్రచారమని విమర్శించారు. బండి సంజయ్ ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Read More »

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్

 బీజేపీ నేతృత్వంలోని ‘ఎన్డీయే’ ప్రభుత్వానికి మంత్రి కే తారకరామారావు కొత్త అర్థం చెప్పారు. కేంద్రం పార్లమెంటులో ప్రతి ముఖ్యమైన ప్రశ్నకు ‘సమాచారం లేదు’ (నో డాటా అవేలబుల్‌) అని సమాధానం ఇస్తుండటంతో ‘ఎన్డీయే అంటే నో డాటా అవేలబుల్‌ గవర్నమెంట్‌’ అని కొత్త నిర్వచనం ఇచ్చారు. కొవిడ్‌తో ఎంత మంది వైద్యసిబ్బంది మరణించారు? కరోనాతో ఎన్ని సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) మూతపడ్డాయి? లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల మరణాలు …

Read More »

గోవా పర్యటనకు మంత్రి పువ్వాడ

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రెండురోజులు పాటు గోవా రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహం మరియు పెట్టుబడులను ఆకర్షించే మార్గాలపై కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, పరిశ్రమ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సాంకేతిక నిపుణుల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. కేంద్ర భారీ పరిశ్రమలు మంత్రిత్వ …

Read More »

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు పెంపు

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.15 నుంచి రూ.25 వరకు పెరగనున్నాయి. పల్లెవెలుగు బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస చార్జీలు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచాలని ఆర్టీసీ యా జమాన్యం నిర్ణయించింది. సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రస్తుతం ఉన్న  రూ.10 చార్జీని రూ.20లకు పెంచాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. మెట్రో డీలక్స్‌లో రూ.15 ఉన్న కనీస చార్జీని రూ.25కు పెంచే  అవకాశం ఉంది. జిల్లాల్లోని …

Read More »

తెలంగాణ ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశమయ్యారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్​, ఎండీ సజ్జనార్​ పాల్గొన్నారు. ఆర్టీసీపై డీజిల్‌ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్​ను కోరారు. ఛార్జీల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat