ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే అన్ని దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మార్చి 31 వరకే లాక్ డౌన్ విధించాం కానీ దానిని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక అసలు …
Read More »నిండు ప్రాణాన్ని కాపాడిన రైల్వే పోలీసులు..!
రైల్వే పోలీసులు, ప్రయాణికుల అప్రమత్తత ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. ఓ వ్యక్తి చివరి నిమిషంలో రైలెక్కడానికి ప్రయత్నించాడు. అప్పటికే రైలు కదిలిపోవడంతో పట్టుతప్పి ప్రమాదవశాత్తూ అదే రైలు కింద పడబోయాడు. అది గమనించిన రైల్వే పోలీసులు, ప్రయాణికులు అతడిని రక్షించారు. ముంబయిలోని పాన్వల్ రైల్వేస్టేషన్లో ఈ నెల 14న ఈ ఘటన జరిగింది.
Read More »