రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా లెజెండరీ ఆటగాలు ఆయా దేశాల తరపున ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇండియా జట్టుకు సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ముంబై వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఇండియాకు జరగగా ఇండియా విజయం సాధించింది. మరోపక్క నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కూడా ఓడిపోతుంది అనుకున్న ఇండియా ఇర్ఫాన్ దెబ్బకు …
Read More »