ఉత్తరాఖండ్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోతున్న లోయలో పడి 48 మంది ప్రయాణికులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. పౌడీ జిల్లాలోని ధూమకోట్ ప్రాంతం సమీపంలో ఉన్న గ్వీన్ అనే గ్రామం దగ్గర్లో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు పౌడీ ఎస్పీ జగత్ రామ్ చెప్పారు. ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటో …
Read More »చలాకీ చంటికి తప్పిన ప్రమాదం
జబర్దస్త్లో తన నవ్వులతో అలరిస్తున్న చలాకీ చంటికి ఇవాళ పెను ప్రమాదం తప్పింది. చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి..!
గాలివీడు మండలంలోని గోపనపల్లె గ్రామ పంచాయతీ సి.పురం వాండ్లపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు నల్లా బత్తిన బోడ్రెడ్డి (46) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అలాగే ఆయన మనవరాలు రోహితారెడ్డి (6) మృతి చెందగా, భార్య జానికమ్మకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే… బోడ్రెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని చిన్నగొట్టిగల్లులో ఉన్న తన కుమార్తె, అల్లుడు ఇంటికి వెళ్లి.. శుక్రవారం తిరిగి గాలివీడుకు మోటార్సైకిల్పై బయలుదేరారు. ఆయనతోపాటు భార్య జానికమ్మ, …
Read More »కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …
Read More »సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..!!
హైదరాబాద్ సూర్యాపేట ప్రధాన రహదారిపై ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాద ఘటనలు పెరిగిపోయాయి.తాజాగా సూర్యాపేట జిల్లాలోని కోదాడ మండలం కోమరబండలో ఈ రోజు ( సోమవారం )ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్తున్న ఓ కారు.. కోమరబండ బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చి వెనక నుంచి ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర …
Read More »హ్యాట్సాఫ్ మంత్రి ఈటల రాజేందర్ ..!!
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా మానకొండురు మండలం చెంజర్ల వద్ద వరంగల్ నుండి కరీంనగర్ వస్తున్న హుజురాబాద్ డిపో బస్సును, వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్ కి చెందిన లారీని బలంగా ఢీకొట్టింది. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్ సీటు వెనక నుండి చివరి వరకు చీల్చుకుంటూ వెళ్ళడం తో బస్ లో …
Read More »రోడ్డు ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యే మృతి..!!
కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఉహించని విషాదం ఎదురైంది.ఆ పార్టీ సీనియర్ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్ రోడ్డు ప్రమాదంలో ఈ రోజు ఉదయం చనిపోయారు.గోవా నుంచి బాగల్ కోట్ కు వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. Congress MLA Siddu Nyama Gowda passed away in a road …
Read More »లోబోకి తప్పిన ఘోర ప్రమాదం-4గురికి తీవ్ర గాయాలు .!
ప్రముఖ టీవీ యాంకర్ లోబో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు.రాష్ట్రంలోని జనగాం జిల్లా రఘునాథ పల్లి మండలం నేడిగొండ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో లోబో త్రుటిలో తప్పించుకున్నారు. వరంగల్ జిల్లా రామప్ప ,భద్రకాళి చెరువు,లక్నవరం ,వెయ్యి స్థంబాల గుడి ప్రాంతాల్లో యాంకర్ లోబో నేతృత్వంలోని బృందం షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ మహానగరానికి తిరిగివస్తోన్న సమయంలో ఈ సంఘటన చోటు చేస్కుంది . ఈ క్రమంలో లోబో …
Read More »కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..కుటుంబంలో ముగ్గురు అక్కడిక్కడే
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదమే నిదర్శనం. కర్నూలు నగరానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ శివభూషణం, అతని భార్య సుక్కలమ్మలు డ్రైవర్ ఎస్.వెంకటరమణతో కలిసి కర్నూలు వైపు కారులో వస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి మైసూరుకు నలుగురితో వెళుతున్న మరో కారుకి కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామశివారులోని 44వ నంబరు జాతీయ రహదారి వద్ద టైరు …
Read More »కర్నూల్ ల్లో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లె నుంచి కొత్తపేటకు విద్యార్థులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తోన్న లారి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాంచంద్రుడు(30)తో పాటు ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు బనగానపల్లెకి చెందిన ఎం.చెన్నకేశవ(14), రామకృష్ణాపురానికి చెందిన సి.వెంకట శివుడు(14)గా గుర్తించారు. ఇద్దరూ కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గాయపడిన విద్యార్థిని …
Read More »