వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఐస్క్రీమ్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన తేజస్వీ మదివాడ బిగ్ బాస్ సీజన్ 2లోను పాల్గొంది. ఈ కార్యక్రమంలో తేజస్వీ చేసిన హంగామాకు కొంత ప్లస్ , మైనస్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక ఈ అమ్మడికి పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ ఏవీ కూడా కెరియర్కు పెద్దగా ఉపయోగపడలేకపోయాయి.ప్రస్తుతం సోషల్ మీడియాని నమ్ముకున్న తేజస్వీ అప్పుడప్పుడు హాట్ …
Read More »లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …
Read More »రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ
రామ్ గోపాల్ వర్మ ఏంటి.. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారు కదా..? మరి అలాగు ఉంటది.. ఎందుకంటే వర్మ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం అంటే కే విశ్వనాథ్ వచ్చి రక్తచరిత్ర తీసినట్లే ఉంటుంది. అది ఎలా జరగదో ఇది కూడా అలాగే జరగదు. పైగా వర్మకు అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు.. దాని కాన్సెప్ట్ కూడా ఐడియా లేదు. ఈ …
Read More »‘దిశా ఎన్కౌంటర్’ ట్రైలర్ విడుదల
యథార్థ సంఘటనల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో దిట్ట రామ్గోపాల్ వర్మ. ఇప్పటికే పలు రాజకీయ, క్రైం అంశాలని వెండితెరపై హృద్యంగా చూపించిన వర్మ 2019 నవంబర్లో తెలంగాణలో జరిగిన దిశా అత్యాచార, హత్య సంఘటన నేపథ్యంలో దిశా ఎన్కౌంటర్ పేరుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశాడు.
Read More »రామ్ గోపాల్ వర్మకు కరోనా వచ్చిందా…?
లాక్డౌన్ సమయంలోను వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి షాకిస్తున్న రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఆయనతో కలిసిన వారికి కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ ఓ వెబ్సైట్ రాసుకొచ్చింది. దీనిపై తనదైన శైలిలో స్పందించిన రామ్గోపాల్ వర్మ సదరు వెబ్సైట్కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వరం …
Read More »రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై తాను తీస్తున్న సినిమా పేరును ప్రముఖ వివాదస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. అల్లు’ అనే పేరుతో సినిమా తీస్తున్నట్లు తన ట్విట్టర్ ఆర్జీవీ తెలిపాడు. ఈ సినిమాలో అల్లు అరవింద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రాంచరణ్ తో పాటు మరికొంతమంది పాత్రలు ఉంటాయని ఆర్జీవీ చెప్పాడు. కాగా ఇప్పటికే ఆర్జీవీ తీసిన ‘పవర్ …
Read More »ఆర్జీవీ మరో సంచలనం..?
ప్రముఖ వివాదస్పద సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దిశ సంఘటన దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుకను తన ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటన పూర్వపరాలను అడిగి మరి తెలుసుకున్నాడు ఆర్జీవీ. దీనిపై తాను సినిమా తీయబోతున్నట్లు.. ఈ మూవీ తర్వాత మహిళలను రేప్ చేయాలంటే భయపడతారు అని ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాజాగా ఆర్జీవీ గురించి మరో వార్త …
Read More »వర్మ కేఏ పాల్ నుండి సెన్సార్ సర్టిఫికెట్ అందుకున్నాడా..!
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సిద్ధార్ధ తాతోలు కలిసి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ముందు అనుకున్న సమయం అంటే నవంబర్ 29న చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం భావించగా, సెన్సార్ సమస్యల వలన చిత్రం రిలీజ్ కాలేదు.అఖరికి డిసెంబర్ 12న చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై కేఏ పాల్ మండిపడ్డారు. సినిమాని రిలీజ్ చేయోద్దని కోర్టులో …
Read More »ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని షాద్ నగర్ లో వెటర్నీ డాక్టర్ ప్రియాంకరెడ్డి అత్యాచారం మరియు హత్య సంఘటన యావత్తు దేశమంతా సంచలనం రేకెత్తించిన సంగతి విదితమే. ఇప్పటికే పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులను పట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిందితులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ఆదేశించారు. అయితే ప్రియాంకరెడ్డి హత్య సంఘటనపై దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకం దగ్గర …
Read More »పప్పు సీన్ బాగుందని వర్మకు ఫోన్ చేసిన టీడీపీ నేతలు ఎవరో తెలుసా
వివాదస్పద దర్శకుడు’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. …
Read More »