జీఎస్టీ వెబ్ సిరీస్ కేసులో సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరైన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించారు. తన అడ్వకేట్తో పాటు విచారణనకు వచ్చిన వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఇక విచారణలో భాగంగా జీఎస్టీని ఆన్ లైన్లో డైరెక్ట్ చేశానన్న వర్మ… ఫోటోల్లో వున్నాడని అడగ్గా… పోలాండ్లో వేరే సినిమా తీస్తున్నప్పుడు వెళ్లానన్నారు. సినిమా తీసిందంతా అమెరికన్ కంపెనీ అన్న వర్మ… తనకు ఏమీ పారితోషికం …
Read More »