శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి తాను చెప్పిందే వేదం అన్నటుగా వ్యవరిస్తున్నారు.ఇదేంటని ఎవరైనా అడిగితే తన అధికారాని ఉపయోగించి భూములు ఆక్రమించారని నోటీసులు పంపించి..తప్పుడు కొలతలు వేసి పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరిస్తాడు.అసలు విషయానికి వస్తే పదవిలో ఉన్న ఏ అధికారి ఐన సరే అధికార మరియు ప్రతిపక్ష నేతలకు కచ్చితంగా గౌరవిస్తారు. ఈ అధికారి మాత్రం అధికారపార్టీ నేతలకే ప్రాధాన్యం ఇస్తారు. …
Read More »