ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ రోజురోజుకూ విజృంభిస్తోన్న విషయం అందరికి తెలిసిందే. ఇక భారతదేశం విషయానికే వస్తే తాజాగా ఇక్కడ కూడా కాస్తా భయపడక తప్పదనే చెప్పాలి. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు వచ్చిన విదేశీ భక్తులు, ఎన్నారైలు ఎవరైనా సరే 28 రోజులపాటు దర్శనానికి రావొద్దని చెప్పారు. ఇక్కడికి దక్షనర్ధం నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుందని ,భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంటుందని. అందుకే ఇక్కడ కరోనా సోకకుండా …
Read More »న్యూఇయర్ స్పెషల్..గుంపుగా కనిపిస్తే దంచ్చుడే !
న్యూఇయర్ వచ్చేస్తుంది..ఇక కుర్రాలు హుసారెక్కిపోతారు. బాగ్యనగరంలో ఇప్పటికే ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఏడాది చివర్లో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఇంకా చెప్పాలంటే ప్రేమజంటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆరోజు మొత్తం వారికే సొంతం. కాని ఈసారి మాత్రం అలాంటివేమి ఉండవనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పోలీసులు భారీగా ప్లానింగ్ వేసారు. ఎక్కడికక్కడ నిఘా పెట్టడమే వాళ్ళ పని అని చెప్పాలి. ఈసారి రోడ్లపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. మరో …
Read More »