రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఆదాయం పన్ను శాఖ విచారణ నోటీసులు జారీ చేసింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో రహస్యంగా నిధులను దాచారు అనే దానిపై ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ ఖాతాల్లో దాదాపు 814కోట్లకు పైగా అప్రకటిత నిధులున్నాయి. వీటికి సంబంధించి రూ.420కోట్లు పన్నుల ఎగవేత జరిగిందని ఐటీ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే నల్లధనం చట్టం కింద ఈ నోటీసులను జారీ చేసినట్లు …
Read More »సరికొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ
భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …
Read More »అనిల్ అంబానీకి షాక్
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు.రిలయన్స్ సంస్థల నుంచి అక్రమ రీతిలో విదేశాలకు నిధులు మళ్లించారన్న ఆరోపణలపై అనిల్తో పాటు మరో ముగ్గురిపై ట్రేడింగ్ మార్కెట్ ఆంక్షలు విధించింది. లిస్టెడ్ కంపెనీతో సంబంధాలు ఉండవద్దు అని సెబీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అనిల్ అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సెబీ మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రిలయన్స్ పవర్ …
Read More »