హీరో రామ్ వరుస ఫ్లాప్ ల తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో పూరికి కూడా బాగా కలిసొచ్చింది. ఈ సినిమా అనంతరం ఇప్పుడు తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో రామ్ సరసన నివేతి పెతురాజ్ నటిస్తుంది.దీనికి గాను మణిశర్మ సంగీతం అందించగా..స్రవంతి రవి కిశోర్ నిర్మాణ భాద్యతలు తీసుకున్నాడు. ఇక …
Read More »నిరుద్యోగులకు శుభవార్త..కొలువుల జాతరే జాతర !
ఆంధ్రప్రదేశ్ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్, ఏపీఎస్పీ, ఏఆర్ విభాగాల్లో ఎస్సై, ఆర్ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం దాదాపుగా 11వేల పోస్టులున్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్మెన్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డరు, ఎస్పీఎఫ్లో కానిస్టేబుల్ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4 వేల …
Read More »‘సరిలేరు నీకెవ్వరు’…@2:49, విడుదలకు రెడీ !
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత విజయశాంతి ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన విసువల్స్, వీడియోస్ అన్ని సూపర్ హిట్ అని చెప్పాలి. అయితే ప్రస్తుతం U/A వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుంది. రెండు గంటల 49 …
Read More »విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!
20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు …
Read More »ప్రమోషన్స్ లో జోరు..తేడా వస్తే జీరోనే !
సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం ప్రతీరోజు పండగే. ఈ చిత్రానికి గాను మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సత్యరాజ్, రావు రమేష్ లాంటి వ్యక్తులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ మొత్తం ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా ఏది మిస్ అవ్వకుండా ఉంటున్నారు. తేజ్ …
Read More »ఎగిరెగిరి అందాలారబోస్తున్న వర్మ హీరోయిన్..తేడా వస్తే ఎంటర్ ది డ్రాగన్ !
టాలీవుడ్ సెన్సేషనల్ మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను తీసే ఏ సినిమాలో ఐనా ఏదోక ప్రత్యేకత కచ్చితంగా ఉంటుంది. జీవితకధలు, ప్రేమ, గ్యాంగ్ స్టర్స్ ఇలా ఏ చిత్రమైన ఏదోక స్పెషల్ ఉంటుంది. దీనికి ఉదాహరనే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ చిత్రంలో రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు పుట్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా వర్మ ఒక లేడీ డ్రాగన్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. …
Read More »ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు మూసుకొని ఉండడానికి….తమిళ్ అక్కడ !
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ హవానే నడుస్తుంది. అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్ష్. ఇవి వచ్చిన తరువాత ప్రేక్షకులు థియేటర్లుకు రావడమే మానేసారు. కొత్త సినిమాలు విడుదలైన 10 రోజులకే ఫుల్ క్లారిటీతో బయటకు వచ్చేస్తే ఇంకా థియేటర్లు మూసుకోవల్సిందే. ఈ విషయంపై సురేష్ బాబు గొంతుచించుకొని అరుస్తుంటే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న సినిమాలు అయితే పర్వలేదుగాని పెద్ద సినిమాల పరిస్థితి ఏమిటి …
Read More »చెన్నై జట్టు నుండి ఐదుగురిని వదులుకోవాలి..మీ ఛాయిస్ ? కామెంట్ ప్లీజ్..?
చెన్నై సూపర్ కింగ్స్…ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాంటెడ్ జట్టు ఏదైనా ఉంది అంటే అది సీఎస్కే అనే చెప్పాలి. ఆ జట్టుకున్న ఫాలోయింగ్ దేశంలో ఏ జట్టుకి ఉండదు. అదేవిధంగా జట్టు ప్రదర్శన కూడా అలానే ఉంటుంది. ఇప్పటివరకు ఏ జట్టు సాధించని ఫీట్లు చెన్నై సాధించింది. ఇంకా చెప్పాలంటే దీనంతటికి కారణం ధోని అనే చెప్పాలి. ధోని ఫ్యాన్స్ వల్లే చెన్నై కి ఇంత క్రేజ్ …
Read More »వెంకటేష్ కు స్పెషల్ ట్రీట్ అదుర్స్…డేట్ ఫిక్స్..?
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న చిత్రం వెంకీ మామ. ఈ చిత్రానికి గాను బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంక సీనియర్ నటుడు వెంకీ విషయానికి వస్తే అతడు చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 లో వరుణ్ తేజ్ తో కలిసి నటించాడు. వెంకీ చేస్తున్నమల్టీ స్టారేర్ సినిమాలు అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. ఇంక అసలు విషయానికి వస్తే ఈ చిత్రాన్ని …
Read More »‘నిశబ్దం’ కు రెడీ ఐన ముగ్గురు దర్శకులు..ఎవరంటే..?
అనుష్క శెట్టి హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం అభిమానులకు పండగని చెప్పాలి. ఎందుకంటే అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందే అంటే బుధవారం సాయంత్రం 5గంటలకు ఈ చిత్ర టీజర్ ను విడుదల చెయ్యాలని యూనిట్ భావించింది. ఈ చిత్రం నాలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే తెలుగు విషయానికి …
Read More »