ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో కూడా క్యాన్సర్ రోగం నుంచి బయటపడిన వారి శాతం చాలా తక్కువ అనే చెప్పాలి…ఇప్పటికీ మెజారిటీ శాతం కేన్సర్తో మరణిస్తూనే ఉన్నారు. అయితే కేన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే…ఆహారంలో చేపలను భాగంగా చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. తాజాగా వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు …
Read More »ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!
ప్రస్తుత బిజీ బీజీ కాలంలో మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలతో సతమతమవుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలు వస్తే అంత తేలికగా తగ్గవు. తగిన చికిత్స తీసుకుని, మందులు వాడినా…పూర్తిగా నయం కావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కే నేరేడు పండ్లతో షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లలో విరివిగా లభించే పండ్లలో …
Read More »ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. డెంగీ జ్వరం ఇట్టే తగ్గిపోతుంది..!
ప్రస్తుత వర్షాకాలంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఆసుపత్రులన్నీ డెంగీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ జ్వరంలో ప్రమాదకర లక్షణం ప్లేట్లెట్స్ పడిపోవడం..రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 20 వేలకు తగ్గిపోతే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కానీ కార్పొరేట్ ఆసుపత్రులు ప్లేట్లెట్ల సంఖ్య 50 నుంచి 60 వేలు ఉన్నా…ఐసీయూలకు తరలించి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రులకు సంబంధించిన డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా తప్పుడు రిపోర్టు ఇచ్చి డెంగీ రోగుల ప్రాణాలతో …
Read More »