తెలంగాణలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది… కాస్త తగ్గినట్టుగానే అనిపించిన కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 1,897 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి.. ఇదే సమయంలో 9 మంది మృతి చెందారు.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84,544కు చేరగా.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య …
Read More »