దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఖైరతాబాద్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందనే కోపంతో అల్లుడు ప్రణయ్ను కిరాయి హంతక ముఠాలతో మారుతీరావు చంపించాడు. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు ఇటీవల బెయిల్పై విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఇంటికి రమ్మని కూతురు అమృతపై మధ్యవర్తులతో ఒత్తిడి చేయించాడు. దీనికి …
Read More »బూతుల గురించి నువ్వు మాట్లాడితే ఎలా బోండా.. నీ బూతు పురాణం రాష్ట్రం మొత్తం చూసిందిలే..!
చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలకు ప్రతిగా మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచేస్తున్నాయి. బాబును ఉద్దేశించి నాని చేస్తున్న పరుష వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మాట్లాడిన కొడాలి నాని..రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, వాటితో పాటే రాజధానిలో తిరిగేందుకు చంద్రబాబు వస్తున్నారా అంటూ తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »సాహో పై కామెంట్స్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రభాస్ ఫాన్స్..!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం ఆగష్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా మరియు భారీ బడ్జెట్ కావడంతో ఫ్యాన్స్ భారీగా …
Read More »కాషాయ కండువా కప్పుకున్నా వీళ్లిద్దరు బాబు బంట్రోతులే…!
వాళ్లిద్దరు ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆప్తులు…టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా వాళ్లిద్దరూ ఉండేవారు. ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖర్చు అంతా బడా పారిశ్రామికవేత్తలైన వాళ్లిద్దరే భరించేవారని పార్టీలో టాక్. అయితే బాబుగారికి పరమ విధేయులుగా ఉన్న వాళ్లిద్దరు…ఇటీవల కాషాయ పార్టీలో చేరారు. తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం..మనీ లాండరింగ్ కేసుల్లోంచి తప్పించుకోవడం కోసమే వాళ్లిద్దరూ బీజేపీలో చేరినట్లు రాజకీయంగా విమర్శలు వచ్చాయి. అయితే చంద్రబాబే…భవిష్యత్తు అవసరాల దృష్ట్యా …
Read More »షో చేయడం మానేస్తా .. రోజా
బజర్దస్త్ షో అందరినీ అలరిస్తోందని, కానీ కొతమంది పనికట్టుకొని మరీ జబర్దస్త్ బూత్ షో అంటూ ప్రచారం చేస్తున్నారని ఇకపై ఇలానే చేస్తే ఆ షో చేయడం మానేస్తానంటూ బాంబ్ పేల్చారు నటి, ఎమ్మెల్యే రోజా. అయితే, గతంలో టీవీ షోలలో సంసారం పేరిట రక రకాల షోలు చేస్తున్నారని కలహాల కాపురాలను సరిదిద్దాల్సిందిపోయి మరింత వేడి రాజేసి సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారని పెద్ద ఎత్తున రోజాపై విమర్శలు …
Read More »