త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …
Read More »విమాన ప్రయాణికులకు ఇండిగో బంపర్ ఆఫర్..ఇప్పుడే బుక్ చేయండి !
మామోలుగా ప్రతీఒక్కరికి విమానంలో ప్రయాణించాలానే కోరిక కచ్చితంగా ఉంటుంది. కాని అందుకు తగ్గ డబ్బులు లేక వెనక్కి తగ్గుతారు. కాని ఇప్పుడు ఎవరూ రేట్లు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండిగో సంస్థ ప్రయాణికులకు కేవలం రూ.899 కే టికెట్ బుక్ చేసుకునే అవకాసం కల్పించింది. అయితే ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 26 వరకు మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుండి …
Read More »దేశంలోనే తక్కువ ధరకే ఉల్లి సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే…!
అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉల్లి ధరల అంశంపై స్పందిస్తూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా మేము కార్యక్రమాలను చేస్తున్నామని. దేశం మొత్తమ్మీద∙ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే రూ.25లకు అమ్ముతోందని, ఇంత తక్కువ రేటుకు అమ్ముతున్న రాష్ట్రం మనదే అన్నారు. రూ.25లకు అమ్ముతున్నాం అన్నారు. ఇక వేరే రాష్ట్రాల రేట్లు విషయానికి వస్తే..! *బీహార్లో కేజీ ఉల్లి రూ. 35 *వెస్ట్ బెంగాల్ రూ. 59 …
Read More »50శాతానికి పెరిగిన రీఛార్జ్ రేట్లు.. నేటి అర్ధరాత్రి నుంచే అమలు !
గత నాలుగేళ్లుగా టెలికాం సంస్థలు వినియోగదారులకు అత్యంత తక్కువ ధరలకే తమ సేవలు అందించాయి ఇకపై అలాంటి సేవలకు టెలికాం రంగంలో దిగ్గజాలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ స్వస్థి పలుకుతున్నాయి. గత నాలుగేళ్లలోనే తొలిసారిగా ప్రీపెయిడ్ చందాదార్లకు కాల్, డేటా ఛార్జీ (టారిఫ్)లు ఈనెల 3 నుంచి పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించాయి. సోమవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపాయి. ఛార్జీల పెరుగుదల 50 …
Read More »రైల్వే ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్
మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది. పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ …
Read More »ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్…24గంటల్లో మీముందుకు !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇండియాలో ప్రస్తుతం ట్రేండింగ్ లో మరియు ఎవర్ గ్రీన్ మొబైల్ ఫోన్ ఏది అంటే అది యాపిల్ ఐఫోన్ అనే అందరు అంటారు. మార్కెట్ లోకి కొత్త ఫీచర్స్ తో వస్తే చాలు వెంటనే కొనేస్తారు. అలాంటిది ఇప్పుడు ఐఫోన్ 11 సెప్టెంబర్ 27న ఇండియాలో సేల్ మొదలుకానుంది. ఇక ఈ ఐఫోన్ 11 64జీబీ రేట్ …
Read More »