Megapower Star రామ్ చరణ్ తేజ్ హీరోగా… సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా నటించి అందర్ని మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెరకు చెందిన హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజకు అత్తగా నటిస్తుందని తాజా సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్గా …
Read More »పవన్ కు రూ.75కోట్లు.. చిరుకు రూ. 123కోట్లు
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీచ్చి.. ఆ తర్వాత వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్న హీరో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది ఎంతటి ఘన …
Read More »రంగస్థల మహానటిలకే వరించిన ఫిలింఫేర్..!
2018 సంవత్సరం రిలీజైన సినిమాలకు గాను 66వ ఫిలింఫేర్ ఉత్సవాలు చెన్నై వేదికగా అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ పురస్కారాల్ని సౌత్ కు సంబంధించిన నాలుగు భాషల చిత్రాల వారికి అందజేస్తారు. ఈ ఫిలింఫేర్ అవార్డ్స్ కు సంబంధించి టాలీవుడ్ లో ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందనే విషయానికి వస్తే ఇందులో రెండే రెండు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవి రంగస్థలం, మహానటి. ఇక అవార్డ్స్ లోకి వెళ్తే..! …
Read More »రంగస్థలం తమిళ రీమేక్ లో లారెన్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి సమంత హీరోయిన్ గా .. సీనియర్ హీరో జగపతి బాబు, ఆది పినిశెట్టి,యాంకర్ అనసూయ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో విడుదలై దాదాపు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ రామ్ చరణ్ కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.విమర్శకుల ప్రశంసలతో పాటు చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ …
Read More »దాదాసాహెబ్ ఫాల్కే దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ – 2019…విజేతలు వీరే…!
భారతీయ చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ విచ్చేయగా, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి పలువురు హీరోలు, హీరోయిన్లు, సినీ ప్రముఖులు, పలువురు టెక్నీషియన్లు హాజరయ్యారు. ఈ సందర్భగా విజేతలకు అవార్డుడు ప్రదానం చేసిన గవర్నర్ సౌందర్ రాజన్ ఈ సందర్భంగా …
Read More »ఈ ఏడాది జాక్పాట్ కొట్టిన రంగస్థలం..సత్తా చాటుకుందా..?
సౌత్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అవార్డుల కార్యక్రమం సైమా మొదటిరోజే వైభవంగా జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిన్న ప్రారంభమైన ఈ ఈవెంట్ లో తెలుగు , కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. ఇందులో భాగంగా ఆటా, పాటలతో పాటు కొన్ని ప్రదర్శనలు జరిగాయి. దీనికిగాను ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇక టాలీవుడ్లో అయితే రంగస్థలం సినిమా అత్యధిక అవార్డులు అందుకుని సత్తా …
Read More »ఏకంగా 9 అవార్డులు సొంతం చేసుకున్న రంగస్థలం..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో బెస్ట్ చిత్రం రంగస్థలం . సుకుమార్ తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రంలో సమంత కథానాయికగా నటించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక బాక్సాఫీస్ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలలో …
Read More »హాట్రిక్ రేసులో అల్లు అర్జున్,సుకుమార్..!
ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్,సుకుమార్ కలయికలో మరో సినిమా రాబోతుందని సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజం కాబోతున్నాయి.రంగస్థలం సినిమాతో మంచి హిట్ కొట్టిన సుకుమార్ ఇప్పుడు అదే ఊపులో అల్లుఅర్జున్ తో సినిమా తీయబోతున్నాడు.దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసారు.ఈ చిత్రం బన్నీ కి 20వ సినిమా కావడం విశేషం.మే 11వ తేదీన డైరెక్టర్ సుకుమార్ అధికారికంగా లాంచ్ చేయనున్నారు. 2004లో అల్లు …
Read More »సుకుమార్ @డబుల్..!
ఒక్క సినిమాతో ఫేట్ మారడమంటే ఏమిటో.. సుకుమార్ను చూసి చెప్పొచ్చు. ఆర్య సినిమాతోనే దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ, కమర్షియల్ డైరెక్టర్గా ఇమేజ్ ఇప్పుడే వచ్చింది. దాంతోపాటు కోట్ల రూపాయల డబ్బు వచ్చి పడింది. ఇప్పుడు ఆయన రిచ్ డైరెక్టర్. సుకుమార్ పంట పండింది. దర్శకుడు సుకుమార్ ఒకప్పుడు కమర్షియల్ డైరెక్టర్ కాదు అనే పేరుండేది. డిఫరెంట్గానే తీస్తాడు కానీ.. భారీ హిట్స్ ఇవ్వలేడు అని ట్రేడ్ వర్గాలు భావించేవి. …
Read More »లేడీ సింగర్ ను మోసం చేసిన రంగస్థలం చిత్రం యూనిట్.!
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అక్కినేని వారింట ఇటీవల కోడలుగా అడుగుపెట్టిన అందాల భామ సమంతా హీరోయిన్ గా ఆది పిన్నిసెట్టి ,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రముఖ పాత్రలో నటించగా.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిన చిత్రం రంగస్థలం. ఈ మూవీలో పూజా హెగ్డే ఐటెం సాంగ్ లో నటించగా జిగేల్ రాణి రాణి అనే సాంగ్ ను పాడారు గంటా వెంకట లక్ష్మీ. అయితే …
Read More »