తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో..రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సహకారంతో గ్రేటర్ వరంగల్ 48వ డివిజన్ కార్పొరేటర్ గా బోయినపల్లి రంజిత్ రావు ఎన్నికై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను తన డివిజన్ లోని ప్రజలకు చేరవేస్తూ..నియోజకవర్గంలోనే మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే రంజిత్ రావు వరంగల్ నగరంలో ఏ కార్పొరేటర్ చేయని విధంగా రంజాన్ పండగ పర్వదినం …
Read More »నేడు ఏడువేల మందికి సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు..!
రంజాన్ నెల ఉపవాస దీక్షలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు.అందులోభాగంగానే ఏడువేల మందికి సరిపడేలా ప్రభుత్వం ఇఫ్తార్ ఏర్పాట్లుచేసింది. అయితే దావతే ఇఫ్తార్ కు రావాల్సిందిగా ఇప్పటికే అందరికి ఆహ్వానకార్డులు పంపిణీ చేశారు. see also: 400 మంది వీవీఐపీలు, మరో 1000 మంది వీఐపీలు, 5600 మంది సామాన్య ముస్లింల కోసం …
Read More »దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింలకు సాయం
భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు సహాయం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లింలందరికీ భరోసా వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్స్లో రంజాన్ సందర్భంగా వెయ్యి మంది పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, 425 మంది కుటుంబాలకు బియ్యం, సరుకులను పంపిణీ చేశారు. 200 మందికి …
Read More »