అలియాభట్, రణ్బీర్కపూర్తో పాటు అమితాబ్బచ్చన్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రెండు భాగాలుగా నిర్మించిన ఈ సినిమాకు బాలీవుడ్కు చెందిన అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలోని ఫస్ట్పార్ట్ ‘శివ’గా త్వరలోనే విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఇప్పటికే షురూ చేసిన మూవీ టీమ్.. సెప్టెంబర్ 2న ప్రీరిలీజ్ ఫంక్షన్కు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించే ఈ సినిమా ప్రీరిలీజ్ …
Read More »మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ …
Read More »కంటతడి పెట్టిన రెబెల్ స్టార్..దీనంతటికీ కారణం..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్ స్టార్ అభిమానులకు నిన్న పండుగ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ నే అందుకు కారణం. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల …
Read More »