చిరుగుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డి చాలా సెటిల్మెంట్ చేసేవాడట.. పోలీసులు ఈ లావాదేవీలపై ఫోకస్ చేశారు.. దీంతో ఈ కేసులో మరికొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసుల సాయంతో భూదందాలు, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల తేలింది. ఇతను భారీగా సెటిల్మెంట్లకు పాల్పడ్డాడని, సెటిల్మెంట్కు పోలీస్లకు భారీగా నజరానాలు ఇచ్చేవాడని అధికారులు చెబుతున్నారు. …
Read More »