తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …
Read More »చిక్కుల్లో పడ్డ శ్రీరెడ్డి..కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు !
టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అవే శ్రీరెడ్డికి చుక్కులు చూపిస్తున్నాయి. తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. ఆమె డాన్స్ మాస్టర్ రాకేశ్ పై పేస్ బుక్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుందని బుధవారం నాడు ఆయనే వచ్చి పోలీసులకు పిర్యాదు చేసాడు. మరోపక్క మంగళవారం నాడు కరాటే కళ్యాణి …
Read More »జయరాం హత్యకేసును చేధించిన పోలీసులు..
గత నెల 31న రాత్రి కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో కారు వెనుకసీటులో ఉన్నమృతదేహాన్ని కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.అయితే రోజురోజుకు ఎన్నో మలుపులు తిరుగుతున్న ఈ కేసును చివరకు పోలీసులు ఛేదించారు.ఇందులో ప్రధాన ముద్దాయిగా భావిస్తున్న రాకేష్రెడ్డిని అరెస్టు చేశారు.పోలీసుల విచారణ అనంతరం రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు.ఇద్దరు విజయవాడ నుండి …
Read More »