మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది. పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ …
Read More »సీఎంగా వేదిక నుండే జగన్ “కీలక” ప్రకటన..?
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం విజయవాడలో చాలా నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు,వైసీపీ శ్రేణులు,వైఎస్సార్ అభిమానులు వేలాదిగా తరలిరానున్నారు. అయితే ,ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అదే రాష్ట్ర విభజన తర్వాత …
Read More »