జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. కేలవం ఒకే ఒక సీటు గెలుచుకున్నారు. మరోపక్క తాను పోటీ చేసిన రెండుచోట్ల చాలా దారుణంగా ఓడిపోయాడు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ చివరికి చంద్రబాబుకి దత్తపుత్రిడిగా అవతారం ఎత్తాడు.ఇక అసలు విషయానికి వస్తే ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఒక …
Read More »