ఇటీవల విడుదలైన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో నూట నాలుగు స్థానాలను గెలిచి మరి పెద్ద పార్టీగా అవతరించిన కానీ బీజేపీ పార్టీ అధికారాన్ని చేపట్టలేకపోయిన సంగతి తెల్సిందే . అయితే ఆ విషయం మరిచిపోకముందే ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది .ఈ నెల పన్నెండో తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ ఓటర్ల జాబితాల కారణంగా …
Read More »మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి సీబీఐ సమన్లు ..!
యూపీఏ,యూపీఏ1 ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరానికి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉసురు తగిలిందా .. అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నంతవరకు మంచివాడిగా కనిపించిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అకాలమరణాన్ని తట్టుకోలేక పోయి ప్రాణాలు కోల్పోయిన …
Read More »ఏపీపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా మాజీ ముఖ్యమంత్రి ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైన సంగతి తెల్సిందే. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయింది .అయితే పార్టీ కి రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఏఐ సీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకున్నారు . ఈ క్రమంలో ఏపీ పీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ గా కేరళ మాజీ …
Read More »ఆర్థిక సంక్షోభంలో కాంగ్రెస్ ..!
వందేళ్ళకుపైగా చరిత్ర ఉన్న పార్టీ..దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై యేండ్లల్లో అత్యధిక కాలం ఇటు దేశాన్ని అటు రాష్ట్రాలను పాలించిన ఏకైక పార్టీ అది ..అంతటి ఘనచరిత్ర ఉన్న జాతీయ పార్టీ ఆర్థిక సంక్షోభంలో పడింది.ఇది మేము చెబుతున్న మాట కాదు . సాక్షాత్తు ఆ పార్టీ సీనియర్ నేత ,కేంద్ర మాజీ మంత్రి చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ మీడియాతో …
Read More »టీపీసీసీ “బస్సు యాత్ర”కు రేవంత్ దూరం-కారణమిదే ..!
ఇటివల తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .పార్టీలో చేరిన గత కొంతకాలంగా అంటిముంటని విధంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ ఇటు పార్టీ వ్యవహారాలలో ,ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్రలో కన్పించకపోవడం వెనక బలమైన …
Read More »మాజీ మంత్రి “డీకే” చేతికి పీసీసీ పగ్గాలు ..!
కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ ఏ పదవి ఉంటుందో ..ఉన్న పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితులను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ,జేడీఎస్ పార్టీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే . త్వరలో ఏర్పడే ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే శివకుమార్ కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని …
Read More »కుమార స్వామీ సతీమణినా ..మజాకా .!
త్వరలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ సతీమణి రాధిక కుమార స్వామీ ఒక ప్రముఖ కన్నడ నటి అనే విషయం తెల్సిందే .అయితే రాధిక తన పదహారో ఏటనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏకంగా ముప్పై సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తన భర్త కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఒక మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ క్రమంలో రాధిక సరికొత్త రికార్డును సొంతం …
Read More »కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్ ..!
…దాదాపు మూడు రోజుల తర్వాత కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఊహించని సంఘటన చోటు చేసుకుంది.ఇటివల వెలువడిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నూటనాలుగు ,కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఎనిమిది ,జేడీఎస్ పార్టీ ముప్పై ఎనిమిది ,ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందిన బీజేపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గవర్నర్ వాజ్ భాయ్ బీజేపీ పక్ష …
Read More »యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గా నిన్న శుక్రవారం ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ పార్టీ పక్ష నేత యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి .మరికొద్ది గంటల్లోనే బల నిరూపణ పరీక్షకు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలు బీజేపీ వర్గాల్లో కలవరం చెలరేగుతుంది . ఒకవేళ సభలో బల నిరూపణ చేయాల్సి వస్తే యడ్డీ …
Read More »కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ట్విస్ట్-13మంది ఎమ్మెల్యేలు జంప్ .!
కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి .ఒకసారి బీజేపీ వైపు గాలి మళ్ళితే మరోసారి కాంగ్రెస్ జేడీఎస్ వైపు వీస్తుంది.ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప తమదే ప్రభుత్వమని విశ్వాసం వ్యక్తం చేస్తుండగా మరోవైపు రాజకీయాల్లో ఏదైనా జరగోచ్చు అని కాంగ్రెస్ అండ్ కో విశ్వాసం వ్యక్తం చేస్తుంది . ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర రాజకీయ వర్గాలకు సంబంధించి ప్రస్తుత విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ …
Read More »