తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు,నటుడు,నిర్మాత ఆర్.నారాయణమూర్తి..ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఎందరినో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ పర్యవరణ …
Read More »వార్తలపై ఆర్.నారాయణమూర్తి క్లారిటీ
సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని గద్దర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలను సోషల్ మీడియా వక్రీకరించింది. ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె …
Read More »ఆర్.నారాయణమూర్తి అరెస్ట్
ప్రముఖ దర్శక నిర్మాత ,నటుడు ఆర్.నారాయణమూర్తి అరెస్ట్ అయ్యారు. ఇంతకీ ఈయన అరెస్ట్ వెనుక గల కారణమేంటంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రైతు చట్టాలపై కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతులు చలో రాజ్భవన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ఆర్.నారాయణమూర్తి రైతులకు తన మద్దుతుని తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేనందున పోలీసులు …
Read More »మూడు రాజధానులపై ఆర్.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!
ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనకు పీపుల్స్ స్టార్గా పేరుగాంచిన నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మద్దతు పలికారు. ఇటీవల ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన నారాయణమూర్తి తాజాగా విశాఖలో పరిపాలనా రాజధానిగా చేయాలన్న సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణ జరుగుతూ అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ …
Read More »సీఎం చంద్రబాబుపై ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు..!!
సినీ పరిశ్రమలో పీపుల్ స్టార్గా పేరొందిన ఆర్.నారాయణ మూర్తి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తరువాత కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఆశగా చూపి కొన్నారన్నారు. ఇప్పుడు అదే సీన్ కర్ణాటక ఎన్నికల్లోను కనపడిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య కోసం ఇతర పార్టీ సభ్యులను కొనుగోలు చేయడం దారుణమన్నారు. కాగా, …
Read More »