Political ఆంధ్రాలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహా సభ ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి వైసీపీ నేతలతో పాటు ఎందరో బీసీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి బీసీల మనుగడకు అందరూ పాటుపడాలని చెప్పారు.. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ సభ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది.. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో బీసీనేతలు హాజరయ్యారు.. …
Read More »