ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇప్పటికే ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశం కల్పించారు. అనూహ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు, ప్రముఖ న్యాయవాది నిరంజన్రెడ్డికి ఆ పార్టీకి అధినేత, సీఎం జగన్ ఎంపిక చేశారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం …
Read More »సీఎం జగన్ ని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలి..ఆర్.కృష్ణయ్య
బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా …
Read More »మరోసారి వార్తల్లోకి శ్రీరెడ్డి ..!
శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీ ను దాదాపు నాలుగు నెలలు పాటు కుదిపేసిన పేరు .ఇండస్ట్రీ లో వ్రేళ్ళు పెనవేసుకొని ఉన్న క్యాస్టింగ్ కౌచ్ మీద అలుపు ఎరగని పోరాటం చేసింది. శ్రీరెడ్డి చేసిన పోరాట ఫలితంగా తెలుగు ఇండస్ట్రీ దిగొచ్చి ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ మీద కమిటీ వేసింది .అయితే తాజాగా మరోసారి శ్రీరెడ్డి వార్తల్లోకి వచ్చారు .ఈ క్రమంలో ఇండస్ట్రీ లో తొంబై శాతం తెలుగు వారికీ …
Read More »టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే గుడ్ బై …!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు.నిన్న గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి లో టీటీడీపీ పార్టీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు .అయితే ఈ మహానాడుకు టీడీపీ పార్టీకి …
Read More »టీడీపీకి ఎమ్మెల్యే రాజీనామా ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైండ్ బ్లాక్ అయ్యే షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు మీడియాకి తెలిపారు. ఆయన్ని మీరు టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర …
Read More »టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ దెబ్బ తగులుతుంది .రాష్ట్రంలో కడప జిల్లాకు చెందిన బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు త్వరలోనే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను ప్రకటించిన విషయం మరిచిపోకముందే తాజాగా తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి . తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ఎల్బీ …
Read More »బాబుకు బిగ్ షాక్.. టీడీపీని వీడనున్న మరో దమ్మున్న లీడర్
ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది.తెలుగుదేశం పార్టీని మరో సినియర్నేత వీడనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం నచ్చకనే అయన పార్టీ వీడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలుండటం, బీసీల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీని వీడతానని చెప్పడం …
Read More »కొత్త పార్టీ పెట్టనున్న టీడీపీ ఎమ్మెల్యే ..!
టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నరా ..ఇప్పటికే ఇటు టీడీపీ పార్టీను నమ్ముకున్నవారికి మాత్రమే కాకుండా ఆ పార్టీకి వెన్నుముక్కగా నిలుస్తూ వస్తున్న బీసీ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారు అని ఆయన ప్రకటించేశారు. తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,బీసీ సంఘం …
Read More »సీఎం కేసీఆర్ కు జై కొట్టిన టీడీపీ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య.ఈ రోజు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ అరవై ఏండ్లలో ఏ నాయకుడి వలన కానిది .. ఎవరు తీసుకురాలేని తెలంగాణ రాష్ట్రాన్ని పద్నాలుగు ఏళ్ళ పాటు …
Read More »టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబు బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో..టీటీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే . మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎస్ వెంకట వీరయ్య …
Read More »