రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని అన్నారు. మార్చి 2న సీఎం కేసీఆర్ సమక్షంలో ఫాక్స్కాన్తో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. రెండు నెలల్లోనే కంపెనీకి భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడి వేగం, సమర్థ నాయకత్వం ఎక్కడా లేదని ఫాక్స్కాన్ ప్రతినిధులు చెప్పారన్నారు. తెలంగాణ …
Read More »నాందేడ్లో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం
మహారాష్ట్రలో బీఆర్ఎస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి వివిధ పార్టీలు, సంస్థలకు చెందిన నాయకులతోపాటు పలువురు మేధావులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులు బీఆర్ఎస్లో చేరడంతో జోష్ నెలకొన్నది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరినవారికి …
Read More »తెలంగాణ రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహానికి సీఎం కప్….
తెలంగాణలో జగిత్యాల నియోజకవర్గ కేంద్రమైన జగిత్యాల పట్టణ వివేకానంద మినీ స్టేడియంలో జగిత్యాల అర్బన్, రూరల్,మరియు మున్సిపల్ పరిదిలో సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,ఎంపీపీలు ములాసపు లక్ష్మి,పాలేపు రాజేంద్రప్రసాద్,జెడ్పీటీసీ మహేష్,స్థానిక కౌన్సిలర్ చుక్క నవీన్,రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,పాక్స్ …
Read More »విప్ అరికెలపూడి గాంధీ ,ఎమ్మెల్యే కేపీ అధ్యక్షతన GHMC,NMC అధికారులు సమావేశం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గారి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి అధ్యక్షతన గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు కమిషనర్ రామకృష్ణా రావు గారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో JNTU నుంచి ప్రగతి నగర్ వరకు మరియు నిజాంపేట్ లో రోడ్ వెడల్పు, ఫ్లైఓవర్ నిర్మాణ, SNDP నాలా నిర్మాణ పనులు, అంబీర్ చెఱువు …
Read More »కోటిన్నరకు చేరువలో కంటి వెలుగు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మార్గదర్శకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతున్నది. జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 85 శాతానికిపైగా కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఆదివారం నాటికి 74 రోజుల పనిదినాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక కోటి 42 లక్షల 30 వేల 576 …
Read More »బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్, గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు, కమీషనర్ రామకృష్ణా రావు గారు 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్-2 లో నూతనంగా నిర్మించుకున్న బస్తీ దవాఖాన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ కాలనీలలో,బస్తీలలో ప్రజల కోసం మెరగైన వైద్య సదపాయాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం బస్తీ …
Read More »హైదరాబాదులో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. శిల్పా లేఅవుట్ ఫేజ్ -2 ఫ్లైఓవర్ పనుల కోసం గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వరకు పలుచోట్ల ఈ మళ్లింపులు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 13 నుంచి ఆగస్టు 10 వరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. …
Read More »హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు. ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని మురళీధర్బాగ్లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహమూద్ అలీతో …
Read More »సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు
తెలంగాణ సీఎం కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వయోవృద్ధుల సేవల కోసం హెల్ప్లైన్ వాహనం ఏర్పాటుచేశామని చెప్పారు. వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారని తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటుచేసిన సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ను మంత్రి గంగుల కమలాకర్తో కలిసి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. తెలంగాణలో వయోవృద్ధుల …
Read More »1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నియామక ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని.. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని …
Read More »