ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజున పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలోనూ పాదయాత్ర సాగింది.. నియోజకవర్గ ఇన్ చార్జ్ పీవీఎల్ నరసింహరాజు ఆక్వారైతుల సమస్యలను జగన్ కు వివరించారు. ఆక్వా రైతులు తాము నష్టపోతున్న వైనాన్ని వివరించారు. అయితే ఆ సమయంలో ఆకివీడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ …
Read More »పీవీఎల్ కు పట్టం కడతారా.? శివను మళ్లీ గెలిపిస్తారా.? జనసేన బలపడితే పీవీఎల్ కే లాభమా.?
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2004లో వైఎస్సార్ ప్రభంజనంతో కాంగ్రెస్ అభ్యర్ధి పాతపాటి సర్రాజు గెలిచారు. 2004లో అప్పటికే ఐదుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు(అబ్బాయిరాజు)ను సర్రాజు ఓడించారు.. అనంతరం 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన వేటుకూరి వెంకట శివరామరాజు(శివ) కాంగ్రెస్ అభ్యర్ధి సర్రాజుపై గెలిచారు. అలాగే 2014లో సర్రాజు వైఎస్సార్సీపీ తరపున బరిలోకి …
Read More »పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ గెలిచే మొట్టమొదటి సీటు ఇదే..
2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గోదావరి జిల్లాల్లోనే తీవ్ర రాజకీయ నష్టం జరిగింది. అందులోనూ పశ్చిమలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. చాలా నియోజకవర్గాల్లో తక్కువ ఓట్ల తేడాతో వైసీపీ ఓటమిపాలైంది. అయితే 2014తర్వాత పరిస్థితి తలక్రిందులైంది. ఈ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీకి ఎదురు గాలి వీస్తోంది. ముఖ్యంగా ఉండి నియోజవర్గంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆపార్టీ అభ్యర్ధి పెన్మత్స వెంకట లక్ష్మీ నరసింహరాజు (పీవీఎల్)కు ప్రజాదరణ …
Read More »ఉండిలో ఒక్క ఫ్లెక్సీ కట్టలేని స్థాయినుంచి ర్యాలీలతోనే విజయయాత్రలు మరపిస్తున్న స్థాయికి
అక్కడ వైఎస్సార్సీపీకి న్యాయకత్వమే లేదన్నారు.. నియోజకవర్గ సెంటర్లో ఫ్లెక్సీ కట్టే నాధుడే లేడన్నారు. ఆనియోజకర్గంలో పార్టీ కోసం పనిచేయడానికి డబ్బులు ఇస్తే తప్ప కాసేపు పనిచేయడానికి ఒక్క మనిషీ రాడన్నారు.. అంతెందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడానికి కూడా ఒక్కడూ లేడన్నారు.. ఆ నియోజకవర్గంలో అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లేదన్నారు.. అదే పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్.. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం గుండెల్లో …
Read More »