అమరావతిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ పెద్ద తప్పు చేసిందని వాపోతున్నారు. పోలవరానికి బస్సులు పెట్టి తీసుకెళ్లి చూపించిన చంద్రబాబు రాజధాని నిర్మాణాలు , కట్టడాలు త్యాగాలు ఆలా చూపించకపోవడం తప్పు అని పవన్ అన్నాడని బాబుగారి రాజగురువు పత్రిక రాసుకువచ్చింది. ఇక అమరావతి ఎంతమేరకు పూర్తయిందో ప్రజలకు అర్థమయ్యేలా టీడీపీ చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు….రాజధానికి ఇంత ఖర్చు పెట్టి ఏం …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జబర్దస్త్ పంచ్..!
వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న సంగతి తెలిసిందే..వైయస్ఆర్ రైతు భరోసా, అమ్మఒడి, ప్రతి పేదవాడికి నాణ్యమైన బియ్యం, ఆశావర్కర్లకు వేతనాల పెంపు..ఇలా 100 రోజుల్లోనే 100 కు పైగా ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకుని దేశంలోనే 3 వ అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. తాజాగా పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రిపేర్ల నిమిత్తం, ప్రతి ఏటా రూ. 10 …
Read More »పబ్లిసిటీ కోసం బాబు”సరికొత్త ఎత్తుగడ”
ఏపీ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి,ప్రస్తుత అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిత్యం మీడియాలో కన్పించడానికి సరికొత్త ఎత్తుగడకు తెరదీశారు.గత నలబై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువగా ఉందని విమర్శకుల వాదన. విమర్శకులు వాదిస్తున్నట్లుగానే చంద్రబాబు నాయుడు కూడా అయినదానికి కానీదానికి తన ఆస్థాన మీడియా ద్వారా డబ్బా కొట్టించుకుంటారని ఇటు ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్తాల ప్రజలకు తెలిసిన …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో తిత్లీ తుఫాన్ సందర్బంగా తీసుకున్న చర్యలు….
ఈ తిత్లీ తుఫాను విషయమై వాతావరణ శాఖ వారు 4 రోజులు ముందుగా తెలియజేస్తే దానిపేరు తిత్లీ గా పెట్టడం జరిగింది. ఆ సందర్బంగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలు. 1.తుఫాను విషయమై తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక టీం ను పంపారు.బియ్యం,కిరోసిన్, నిత్యావసర వస్తువులు ఆ ప్రాంతానికి ముందుగా తరలించింది ఒడిశా ప్రభత్వం. 2.తుఫాను ప్రారంభ మైన వెంటనే పవర్ కట్ చేయమని,alternative గా ఏర్పాటు చేయమని చెప్పేరు. …
Read More »