Politics ప్రస్తుతం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే ఇందులో ప్రియాంకా గాంధీ కుటుంబం కూడా పాల్గొన్నారు అయితే తాజాగా ప్రియాంక గాంధీ విజయవాడలో పర్యటించినున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా వస్తున్న సంగతి తెలిసిందే 2009 ఎన్నికల వరకు కాంగ్రెస్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది అయితే రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం రాష్ట్రంలో …
Read More »