సినీ నటుడు పృథ్వీరాజ్ ఆడియో టేపుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్లు చోటుచేసుకుంటున్నాయి. ఎస్వీబీసీ ఛైర్మన్గా పనిచేస్తున్న పృథ్వీ తన దగ్గర పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగినితో సరస సంభాషణలు జరిపినట్లు ఓ ఆడియో టేప్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ ఆడియో టేపు వివాదంపై సీఎం జగన్ సీరియస్ కావడంతో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. తనపై మీడియాలో ప్రచారమవుతున్న …
Read More »ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి నటుడు పృధ్వీరాజ్ రాజీనామా..!
ఆడియో టేపుల వ్యవహారంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి ఛైర్మన్ పదవికి సినీనటుడు పృధ్వీరాజ్ రాజీనామా చేశారు. ఆడియో టేపుల వ్యవహారంపై వైసీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. పృధ్వీ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఓ ఆడియో టీమ్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ విషయంపై సీరియస్ అయిన టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆడియో టేపులపై విచారణ చేసి, నిజనిజాలు తేల్చాల్సిందిగా విజిలెన్స్ …
Read More »