ఈ రోజు బుధవారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. నిప్టీ 53పాయింట్ల లాభాన్ని గడించి .. 11900వద్ద ట్రేడింగ్ ముగిసింది. సెన్సెక్స్ 172పాయింట్లు లాభపడి 40,412పాయింట్ల వద్ద ముగిసింది. చివరి గంటలో కొనుగోళ్లు భారీగా జరగడంతో నిప్టీ భారీగా పుంజుకుంది.డాలర్ తో రూపాయి మారకం విలువ 70.83గా ఉంది. ఎన్టీపీసీ,ఐఓసీ,ఓఎన్జీసీ షేర్లు లాభపడ్డాయి. యఎస్ బ్యాంకు,వేదాంత,హీరో మోటోకార్స్ ,భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాన్ని చవిచూసాయి.
Read More »