భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …
Read More »మీరు టిక్ టాక్ వాడుతున్నారా…?
చైనాకు చెందిన సోషల్మీడియా యాప్ టిక్టాక్ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్ ఐవోఎస్14 సాఫ్ట్వేర్ బయటపెట్టింది. ఐఫోన్లో మనం కీబోర్డుపై టైప్ చేసే ప్రతిదాన్ని టిక్టాక్ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్వర్డ్లు, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్టాక్ ఒక్కటే చాలా హైప్రొఫైల్ యాప్లు వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్టాక్ ఏప్రిల్లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి …
Read More »కరోనా ఎఫెక్ట్.. చైనా ప్రొడక్ట్స్ కు నో ఎంట్రీ !
ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనాతో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. దాంతో చైనాలో ఉన్నవారు తమ సొంత గూటికి వచ్చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనాలో తయారు చేసే వస్తువులును కొన్ని దేశాలు దిగుమతి చేసుకుంటాయి. ఇందులో ఇండియా కూడా ఒకటని చెప్పాలి. …
Read More »ప్రపంచంలోనే తొలిసారిగా షావోమి
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ,చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి మరో సరికొత్త రికార్డు నమోదుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా.. ఇండియాలోనే నెంబర్ వన్ బ్రాండ్ గా ఉన్న షావమి ప్రపంచంలోనే తొలిసారిగా సరికొత్త రికార్డుకు నాంది పలుకుతుంది. ఇందులో భాగంగా వరల్డ్ ఫస్ట్ హెవీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి షావోమి రెడీ అవుతుంది. దీనికి …
Read More »