ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న జరిగిన సెమీస్ లో మాజీ విజేతలు ఇంటిమోకం పట్టారు. దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్ళింది. ఇక మరో సెమీ ఫైనల్ లో ముంబై, బెంగాల్ తలపడగా చివరి వరకు ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో చివరికి బెంగాల్ నే విజయం వరించింది. అయితే ఇంక …
Read More »మరో రికార్డు బ్రేక్…చివరి దశకు చేరుకున్న కబడ్డీ!
ప్రో కబడ్డీ సీజన్ సెవెన్ లో భాగంగా నిన్న ఢిల్లీ, ముంబై మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగింది. ఒక దశలో చూసుకుంటే ఢిల్లీ గెలుస్తుంది అనుకున్నారు. అయినప్పటికీ చివరికి డ్రాగా ముగుసింది. దాంతో ఢిల్లీ మొదటి ప్లేస్ లో ఉండగా ముంబై మూడో ప్లేస్ కు వచ్చింది.ఇందులో మరో విశేషం ఏమిటంటే నవీన్ కుమార్ మరో సారి సూపర్ టెన్ చేసాడు. అంతే కాకుండా ఈ సీజన్ లో …
Read More »నవీన్ ఎక్ష్ప్రెస్స్ సూపర్..అయినప్పటికీ పరాజయం..!
ప్రో కబడ్డీ సీజన్ 7లో భాగంగా నిన్న కోల్కతాలో దబాంగ్ ఢిల్లీ, హర్యానా స్టీలర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ కి బ్రేక్ వేసింది హర్యానా. నవీన్ కుమార్ ఉన్నప్పటికీ ఎప్పటిలానే తన ఫామ్ ని కొనసాగించి, సూపర్ టెన్ సాధించాడు. అయినప్పటికీ డిఫెన్స్ లోపం వళ్ళ భారీ తేడాతో ఓడిపోయారు. హర్యానా లో రైడర్స్ వికాస్ కండోలా, ప్రశాంత్ రాయ్ అద్భుతంగా రాణించారు. అంతకు …
Read More »అతడొక కరెంట్ తీగా..ముట్టుకుంటే షాకే..ఎంతటివారైనా..!
ప్రో కబడ్డీ సీజన్ 7 లో ప్రస్తుతం రైడర్స్ హవా నడుస్తుంది. బుధవారం నాడు జైపూర్ పింక్ పాంథర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య హోరాహోరిగా జరిగిన మ్యాచ్ లో చివరికి ఢిల్లీ నే గెలిచింది. ఒక రకంగా చూసుకుంటే జైపూర్ గెలుస్తుందని ఫిక్స్ అయ్యారు. అనూహ్యంగా యంగ్ రైడర్ నవీన్ కుమార్ చిచ్చరపిడుగుల వారిపై విరుచుకుపడి పాయింట్స్ రాబట్టి జట్టుకి విజయాన్ని అందించాడు. ఏకంగా 16 రైడ్ పాయింట్స్ తీసుకొచ్చాడు. …
Read More »హైదరాబాద్ లో ప్రారంభంకానున్న సీజన్-7..తెలుగు దెబ్బ ఎలా ఉంటుందో?
ప్రేక్షకులకు వీరామం లేకుండా మరో ఈవెంట్ మీముందుకు వచ్చేసింది.మొన్ననే ప్రపంచకప్ ఈవెంట్ పూర్తి కాగా ఇప్పుడు ప్రోకబడ్డీ లీగ్ వస్తుంది.ఈ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ లోనే మొదలు కానుంది.మొదటి మ్యాచ్ తెలుగు టైటాన్ ,యూ ముంబై మధ్యన జరగనుంది.మొదటి మ్యాచ్ తెలుగువారిది కావడంతో ఈ సీజన్ మరింత జోష్ తో స్టార్ట్ కానుంది.ఇప్పటివరకు టైటిల్ సాదించని వీళ్ళకు,ఈసారైన సాధించగలరా అనేది వేచి చూడాల్సిందే.ఈసారి జట్టు కెప్టెన్ లు కూడా మారనున్నారు.జులై …
Read More »ప్రొ కబడ్డీలో వరుసగా మూడోసారి టైటిల్
ప్రొ కబడ్డీ ఐదో సీజన్ తుది పోరులో పట్నా పైరేట్స్ విజేతగా అవతరించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 54- 38 తేడాతో విజయం సాధించి వరుసగా మూడోసారి టైటిల్ సాధించింది. తొలి అర్థభాగం ముగిసేసరికి 21- 18 ఆధిక్యంతో నిలిచిన పట్నా రెండో భాగంలోనూ అదే జోరు కొనసాగించింది. ఈ సీజన్లో 350 రైడింగ్ పాయింట్లు సాధించిన స్టార్ ఆటగాడు ప్రదీప్ నర్వాల్ …
Read More »