దేశ వ్యాప్తంగా అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటి వల్ల అత్యంత దారుణ హత్యలు, ఆత్మ హత్యలు జరుగుతున్నాయి. మరికొన్న చోట్ల దాడులు జరుగుతున్నాయి. తాజాగా తన భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే నెపంతో.. అతని మర్మాంగాలను భార్య కోసేసింది. ఈ దారుణమైన ఘటన పంజాబ్లోని జలంధర్లో చోటు చేసుకుంది. జోగిందర్ నగర్కు చెందిన ఆజాద్ సింగ్, శుక్వాంత్ కౌర్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. see …
Read More »