దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. కొందరు ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. మనకోసం మనందరి కోసం ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలు లాక్ డౌన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. అయితే …
Read More »చిరు ఉద్యోగులకు మోదీ సర్కార్ షాక్
దేశంలోని చిరు ఉద్యోగులకు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్)రూల్స్ ను సవరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కొత్తగా పీఎఫ్ పరిధిలోకి వచ్చే నెలకు రూ.15వేలకు పైగా బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు కాంట్రిబ్యూషన్ స్కీమ్ ను తీసివేసేందుకు కసరత్తు చేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కూడా ఈ …
Read More »స్మార్ట్ ఫోన్ల ధరలకు రెక్కలు
దేశంలోని మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్న్యూస్. మొబైల్ ఫోన్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం …
Read More »ప్రధాని పక్కనే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఆ బ్రీఫ్ కేస్ ఏమిటా అని.. ఎప్పుడైనా ఆలోచించారా ?
భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ రక్షణ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రధాని దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడ పర్యటించినా ఎస్పీజీ కమాండోలు రక్షణ కల్పిస్తారు. ప్రధాని కంటే ముందే ఒక టీమ్ అక్కడికి వెళ్లి క్లియరెన్స్ ఇచ్చాకనే మరో టీమ్ వలయంలో ప్రధాని అక్కడకి వస్తారు. అయితే మనం చూసినట్టు అయితే ప్రధాని పక్కనే ఉండే సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఒక బ్రీఫ్ కేస్ …
Read More »3బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం..?
ఇండియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ,భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఒక రక్షణ ఒప్పందం జరగనున్నది. ఇందులో భాగంగా ఈ రోజు భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ మధ్య మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పంద పత్రాలపై చర్చ జరిగే అవకాశముంది. 24MH-60 రోమియో,ఆరు AH64E అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. నేవీకి రోమియో,ఆర్మీకి …
Read More »రంగంలోకి అమిత్ షా..?
దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని పరిస్థితులను చక్కదిద్దడానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగనున్నారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నేడు కూడా సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో హింసాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ,ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ,సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో …
Read More »గాంధీ పేరు లేకుండా ట్రంప్..?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా పలు వాణిజ్య సంబంధాలపై చర్చలు జరగనున్న సంగతి తెల్సిందే.ఇండియా పర్యటనలో ఉన్న ట్రంప్ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్ “అద్భుతమైన ఈ పర్యటన ఏర్పాటు చేసిన నా గొప్ప మిత్రుడు మోదీకి కృతజ్ఞతలు”అని సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో రాసిన సందేశం ఇది. ఆయన గాంధీ గురించి ఏమి …
Read More »భారత్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్నడు. అయితే భారత్ పర్యటనకు ముందే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. “త్వరలోనే భారత్ కు వెళ్లబోతున్నాను. వాళ్లు కొన్నేళ్లుగా అధిక ట్యాక్సులతో మనల్ని కొడుతున్నారు. పీఎం మోడీ అంటే చాలా ఇష్టం.కానీ ఈసారి బిజినెస్ గురించి వాళ్లతో చర్చిస్తాను. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు విధిస్తున్న దేశాల్లో మనకు భారత్ ఒకటి అంటూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read More »రైల్వేలో తెలంగాణది ఘన చరిత్ర
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్ ఇన్ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్ రైల్వేస్టేషన్ నిర్మాణపనుల అనంతరం వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. …
Read More »తెలంగాణ కేంద్రానికిచ్చింది అక్షరాల రూ.2.70లక్షల కోట్లు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆరేళ్లల్లో లక్ష యాబై వేల కోట్లు ఇచ్చింది తెలంగాణ బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ టైమ్స్ నౌ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర బీజేపీ నేతలతో పాటుగా సాక్షాత్తు …
Read More »