Home / Tag Archives: PRESS MEET (page 3)

Tag Archives: PRESS MEET

రాధా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి.. నరరూప ఆలోచనలు కలిగిన చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోకూడదు

సీఎం చంద్రబాబు ట్రాప్‌లో వంగవీటి రాధా పడటం అత్యంత బాధాకరమని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని పేదలకు ఇళ్లు మంజూరుచేయడమే రంగా ఆశయం కాదని ప్రతిపేదవాడి కష్టంలో అండగా ఉండటమే రంగా ఆశయమన్నారు. అధికారం అంతమయేరోజుల్లో పేదలకు చంద్రబాబు ఇళ్లు ఇస్తారని రాధా నమ్మడం కరెక్ట్ కాదన్నారు. సింహం కడుపున పుట్టిన రాధా నరరూప ఆలోచనలు కలిగిన చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోవడం …

Read More »

నాతండ్రిని చంపింది చంద్రబాబే.. అయినా టీడీపీలో చేరుతా.. ఎందుకంటే..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా నాయకుడు వంగవీటి మోహన హత్య ఓ సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండగా మారింది. దాదాపు 40 రోజుల పాటు అట్టుడికిపోయింది.. 1988 డిసెంబర్ 26వ తేదీన రంగా హత్యకు గురయ్యారు. అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన దుండగులు నిరాహార దీక్షలో ఉన్న రంగాను కిరాతకంగా హత్య చేశారు. 1985 ఎన్నికల్లో జైలులో ఉండే రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి …

Read More »

‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్

* చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. * పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గురుతరమైన బాధ్యతను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. * తెలంగాణ ప్రజల కేసిఆర్ గారిని తమ గుండెల్లో పెట్టుకున్నారు * రాష్ట్రంలో వచ్చేది శబ్ద విప్లవమే అని ఆనాడే చెప్పిన * టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా మారుస్తాం ఇంతటి చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన …

Read More »

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం

రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి అండగా ఉన్నారు.నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కు పునర్జన్మ కలిగిందని ఇదిప్రజల ప్రార్ధనల వలన బయట పడ్డారని విజయమ్మ చెప్పారు.7 …

Read More »

కేటీఆర్ స‌వాల్‌కు పారిపోయావు..విమ‌ర్శలెందుకు ఉత్త‌మ్‌?

ప్ర‌జామోదాన్ని పొంద‌లేని కాంగ్రెస్ నేత‌లు టీఆర్ఎస్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని టీఆర్ఎస్ఎల్పీలో ఎంపీ బాల్క సుమన్ ,ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మండిప‌డ్డారు. ఉత్తమ్ అసంబద్ధమైన, అనవసరమైన నిరాధారమైన ఆరోపణలు చేశారని ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. రాహుల్ గాంధీ అబద్దాల పై మేము విడమరిచి చెప్పేటప్పటికి కాంగ్రెస్ నేతలు అసహనం ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో …

Read More »

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో వ‌ణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, సెప్టెంబ‌ర్‌లోనే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌నలు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి …

Read More »

ప్రజలకు కష్టం, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలి..మంత్రి ఈటెల

ఈ-వే బిల్లు, జీఎస్టీ అమలులో క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ప్రజలకు కష్టం లేకుండా, పన్ను కట్టేవారికి ఇబ్బంది లేకుండా జీఎస్టీ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.ఇవాళ ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో బీహార్ ఉప ముఖ్య‌మంత్రి సుశీల్ మోడీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన జీఎస్టీ ఉప సంఘం స‌మావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక‌, వినియోగదారుల వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఈటెల …

Read More »

కేసీఆర్ తో చర్చలు జరపడం చాలా సంతోషంగా ఉంది..మాజీ ప్రధాని దేవెగౌడ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా  జనతాదళ్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తో దేశ …

Read More »

ఈరోజు రాత్రి 7గంటలకు వైఎస్ జగన్…చంద్రబాబుకు సవాల్..!

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ ఏ నాడు కూడా రాజీ పడకుండా పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం సవాల్‌ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ చెప్పిందే చేసిందని అన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ …

Read More »

కాంగ్రెస్ నేతల దుమ్ముదులిపిన మంత్రి హరీష్..

తెలంగాణ కాంగ్రెస్ నేతలను మంత్రి హరీష్ రావు ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో దుమ్ముదులిపారు.కాగ్ నివేదిక తప్పులతడక అని గతంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.కాగ్ నివేదిక భగవద్గీత ,బైబిల్ కాదన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోల మాట్లాడు తుండటం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని చెప్పారు.ఇటీ వల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat