Home / Tag Archives: PRESS MEET (page 2)

Tag Archives: PRESS MEET

చంద్రబాబు, ఎల్లోమీడియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి..!

ఏపీలో సీఎం జగన్‌పై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తూ, రాజధానితరలింపు, పోలవరం రివర్స్‌టెండరింగ్, అద్దె కొంప కూల్చివేత, పల్నాడు దాడులు, కోడెల ఆత్మహత్య, సోషల్ మీడియా బూతుపురాణం..ఇలా వరుస డ్రామాలతో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చంద్రబాబు, లోకేష్‌తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్, ఎల్లోమీడియాను కలిపి ట్విట్టర్‌లో తనదైన సెటైరికల్ ట్వీట్లతో ఉతికి ఆరేశాడు. వివరాల్లోకి వెళితే …

Read More »

ఇప్పుడు చెప్పు వర్ల రామయ్యా.. కోడెల ఆత్మహత్యకు ఎవరు కారణమో…!

ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్య చేసుకోవడం నిజంగా విషాదకరం… తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన డాక్టర్ శివప్రసాద్ చివరి రోజుల్లో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడడం నిజంగా బాధాకరమైన విషయమే. అయితే ఒక సీనియర్ నేత చనిపోయిన విషాదంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించడం వల్లే.. కోడెల ఆత్మహత్య చేసుకున్నాడంటూ…ఇది ప్రభుత్వ హత్య అంటూ విమర్శలు …

Read More »

5 ఏళ్లలో బాబు పాలనపై ఏనాడైనా ప్రెస్‌మీట్ పెట్టావా పవనూ..ఇప్పుడు వంద రోజులకే విరుచుకుపడుతున్నావు..?

ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయాత్మక విలువలు కలిగి ఉండాలి. అలాగే విమర్శలు, సలహాలు, సూచనలు కూడా చెయ్యాలి. కానీ పవన్ ఈ రాజకీయానికి పూర్తి విరుద్ధంగా నడుస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలోఆ పార్టీతోనే ఉన్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు ముగిసే నాటికి చివరికల్లా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఆ పార్టీ ఘోర పరాజయం పాలైంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు ప్రాంతాల్లోనూ చిత్తు …

Read More »

సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉంది..పవన్ కళ్యాణ్

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం,పాలన విషయంలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే…తెలిసి తెలియని మరికొందరు అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ వంద రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేశారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ. ఇప్పటివరకు చంద్రబాబు దిగజారిపోతున్న విలువలు లేని రాజకీయాలు చూసి చలించిపోయానని, సమాజం కోసం సర్వస్వం ఇచ్చే శక్తి మా వద్ద ఉందని పవన్‌ అన్నారు. వైసీపీ మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే …

Read More »

మరికొన్ని గంటల్లో సాహో రిలీజ్…ఇంతలో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా …

Read More »

ఆరు నెలల నుంచి సంవత్సరంలోపే..మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా !

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్‌ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ…రాష్ట్ర చరిత్రలో ఇటువంటి విజయం ఎప్పుడు నమోదు కాలేదని,ఇది గొప్ప విజయమని అన్నారు.మీ అందరి దీవెనలతో, దేవుని దయతో విజయం సాధ్యమయిందన్నారు.ఈరోజు మీ ముందు …

Read More »

వైఎస్‌ జగన్‌ నవ్వితే చంద్రబాబు ఏడుస్తున్నారు..!

ఏపీలో ప్రజలు తీర్పు అర్థమయ్యే టీడీపీ అధినేత చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం వైసీపీ పార్టీ ఆఫీస్లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.5 మాసాలనుండి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనీ మీరు వైసీపీ అధినేత వైఎస్ గురించి మాట్టాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంతేకాదు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎవరిని పిలుస్తారు. చంద్రబాబు మీ పార్టీ మంత్రులు దాక్కున్నారా. అసలు క్యాబినెట్ మంత్రులు ఎవరూ …

Read More »

వర్మను నిర్బంధించడాన్ని ఖండిస్తున్నాం: వైఎస్‌ జగన్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మను పోలీసులు  అక్రమంగా నిర్బంధించడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో విజయవాడ లో ప్రెస్‌మీట్‌ పెట్టేందుకు సిద్ధమైన రాంగోపాల్‌ వర్మను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. వర్మను ప్రెస్‌మీట్‌ పెట్టకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకోవడం  ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం 5 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం జరిగే ఈ ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఏపీలో …

Read More »

వంగవీటి రాజ‌కీయ భ‌విష్య‌త్తు?చంద్రబాబు చేతిలో..చివరికి అదే పరిస్థితి!

వంగ‌వీటి రాధ అంటే బెజ‌వాడ ప్ర‌జ‌ల మధ్య ఎప్పుడూ వినిపించే పేరు.ఇంతకు తాను చేసింది ఏం లేదు త‌న తండ్రికి ఉన్న పేరుతో రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టాడు.మొన్న వైసీపీకి రాజీనామా చేయ‌డం..జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం,అంతే కాకుండా తన తండ్రిని చంపిన పార్టీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేసి సంచ‌ల‌న‌ సృష్టించారు.రాధ టీడీపీలోకి వేల్తున్నాడనే ప్రచారం తనని అభిమానించే ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.వంగవీటి రాధా ఎలా ఆలోచించాడో తెలీదు గాని ఇప్పటివరకు మాత్రం ఏ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat