దేశంలో ఎక్కడైన కామాంధుల చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వావి వరుసలు మరచి ..దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై అత్యాచారనికి పాల్పడ్డారు.ఉత్తరప్రదేశ్లోని కచౌలా గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 19 న ఉదయం గర్భిణి బహిర్భూమికి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న కొంతమంది యువకులు.. ఆమెను అపహరించి, సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. …
Read More »