హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఆదివారం నాడు వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు 9 సిఎమాలు చెయ్యగా అందులో ఏఒక్కటీ మాస్ చిత్రం కాదు. ఇక వరుణ్ తీసిన లోఫర్ విషయానికి వస్తే ఆ …
Read More »సైరా’ వేడుకలో మెగా అభిమానుల రోమాలు నిక్కబొడిచేలా పవన్ ప్రసంగం
మెగా ఫ్యామిలీ అభిమానులకు మరో శుభవార్త. ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 18న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్గా నిర్వహించనున్నారు. ఈ భారీ వేడుకు ముఖ్య అతిథులుగా జనసేనా అధినేత హీరో పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ తో పాటు రాజమౌళి, కొరటాల శివ, వివి వినాయక్ రాబోతున్నారు. రామ్ చరణ్ ఈ వేడుకకు తనకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ మంత్రి కేటీఆర్ను ఆహ్వానించినప్పటికీ అధికారిక పనుల …
Read More »కర్నూల్ జిల్లాలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్..అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో, కర్నూలు వేదికగా ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని సినిమా టీమ్ వున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అక్కడికి సంబంధించిన అనుమతుల పనులను పూర్తి చేశారట. ఇక వేదిక ఏర్పాటు పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులుగా …
Read More »కంటతడి పెట్టిన రెబెల్ స్టార్..దీనంతటికీ కారణం..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబెల్ స్టార్ అభిమానులకు నిన్న పండుగ జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ నే అందుకు కారణం. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల …
Read More »ఈ కసరత్తులన్నీ దానికే..చివరికి ఏమవుతుందో చూడాల్సిందే…!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’ . ప్రభాస్ బాహుబలి తర్వాత తీస్తున్న మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడని చెప్పాలి. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా కొన్ని సాంకేతిక కారణాలు …
Read More »ఈ చిత్రం వల్లే మహేష్,పూరీ మధ్య విభేదాలు వచ్చాయా..?
నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం అయిన ‘మహర్షి’ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. దీనికి గాను విక్టరీ వెంకటేష్,విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు.ఈ ఈవెంట్ లో మహేష్ మాట్లాడుతూ..తనకి ఇప్పటివరకూ విజయాలు అందించిన ప్రతీ డైరెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేసారు.తనను హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావు, గుణశేఖర్, త్రివిక్రమ్, శ్రీనువైట్ల మరియు కొరటాల శివ వరకూ అందరి పేర్లనూ …
Read More »విజయ్ దేవరకొండ ఆల్ టైమ్ ఫేవరెట్ డైలాగ్ ఇదే..?
వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న చిత్రం ‘మహర్షి’.ఇందులో మహేష్ సరసన హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.అయితే చిత్రానికి గాను నిన్న హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చేసారు.ఈ ఈవెంట్ సూపర్ హిట్ కూడా అయ్యింది.ఈ ప్రీరిలీజ్ కు ముఖ్య అతిధులుగా విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ దేవరకొండ వచ్చారు.ఈ ముగ్గురిని ఒక స్టేజిమీద ఉండడం అభిమానులకు …
Read More »మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు చిత్ర బృందం అన్ని కరస్తులు చేస్తూ ప్రమోషన్లు చేస్తుంది.ఇప్పటికే ఒక్కొకటిగా పాటలు కూడా విడుదల చేస్తున్నారు.అయితే ఈ చిత్రానికి గాను ఈరోజు సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి గాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వస్తున్నారని …
Read More »మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు..ముఖ్య అతిథులుగా టాప్ హీరోలు..?
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం మహర్షి.ప్రస్తతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఈవెంట్ మే 1వ తేదిన చిత్ర యూనిట్ నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ ఒక స్పెషల్ కూడా ఉంది ఎందుకంటే దీనికి ముఖ్య అతిధులుగా టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారనే …
Read More »ఒకే వేదికపై మంత్రి కేటీఆర్,రానా,నాగచైతన్య ,విజయ్ దేవరకొండ..!!
యవ నేత,తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్,టాలీవుడ్ యంగ్ హీరోలు రానా, నాగచైతన్య, విజయ్ దేవరకొండ ఓకె వేదికపై కనపడనున్నారు.తెలంగాణ యాస,బాషా తో `పెళ్లి చూపులు` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ఓరుగల్లు యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తాజగా తెరకెక్కించిన సినిమా `ఈ నగరానికి ఏమైంది`. ఈ సినిమాకు దగ్గుబాటి సురేష్ బాబు నిర్మాత వహించారు . see also:విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిన …
Read More »