వైఎస్ జగన్. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనతో భయాందోళనలో ఉన్న ప్రజల గుండెల్లో ధైర్యం నింపుతున్న పేరిది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట తమ సమస్యలను తెలుసుకునేందుకు జగనన్న వస్తున్నాడని, జగన్ వద్ద తమ సమస్యలను విన్నవించేందుకు, అలాగే ప్రభుత్వ అరాచక పాలనపై జగనన్నతో చెప్పేందుకు, చంద్రబాబు పాలనతో తమ ప్రాంతాల్లో కుంటుపడిన అభివృద్ధిపై విన్నవించేందుకు ప్రజలు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పటికే కడపలో తన పాదయాత్ర …
Read More »జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …
Read More »ఏపీలో బలహీన వర్గాల వారికోసం జగన్ సంచలన ప్రకటన …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో నియోజక వర్గంలో …
Read More »ఎక్కడో నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు జగన్ ..
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు కొనసాగిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ..ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ..టీడీపీ నేతల అవినీతి అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ వైఎస్సార్ కడప జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు . జగన్ పాదయాత్రలో భాగంగా అన్ని …
Read More »జగన్ ను కదిలించిన పాప..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు .జగన్ పాదయాత్రకు యువత ,నిరుద్యోగ యువత ,మహిళలు ,వృద్ధులు ,విద్యార్ధిని విద్యార్ధుల నుండి అశేష ఆదరణ లభిస్తుంది . దారి పొడవున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు …
Read More »జగన్ పాదయాత్ర కోసం.. పల్లె ప్రజలంతా ఏం చేసారో తెలుసా..?
ఏపీ ప్రజల కోసం, ప్రగతి కోసం ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కోసం 13 జిల్లాల్లో పాదయాత్ర చేసే జననేతకు స్వాగతం పలికేందుకు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర గతిని మలుపుతిప్పే మహాక్రతువులో తాము సైతం భాగస్వాములం అవుతామని స్పష్టంచేస్తున్నారు. ఇక మహనేత వైఎస్ తనయుడుగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో నాడు ప్రజల కోసం కనీ …
Read More »