ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల స్వాగతాలతో ఆద్యాంతం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, బేతంచర్ల గ్రామం వద్ద వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 200 కిలోమీటర్లకు చేరుకుంది. కాగా, ఈ నేపథ్యంలో జగన్ తన ప్రజా …
Read More »జగన్ ముందు ఉడకని టీడీపీ ‘పప్పు’లు..!
చంద్రబాబు సర్కార్ వంటి అవినీతి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసినన్ని పోరాటాలు ఇప్పటి వరకు ఏ ప్రతిపక్ష నేత చేయలేదని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు అన్నారు. అంతేగాక ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఓ పక్క అక్రమ సంపాదన డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొంటూ.. వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలపై అప్రజాస్వామికంగా పన్నుతున్న కుయుక్తులను, కుట్రలను తిప్పికొట్టడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవంతమయ్యారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదే …
Read More »పాదయాత్రలో నవ్వులు పూయించిన జగన్!
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్. ఇప్పటికే వైఎస్ జగన్కు చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు వారి వారి సమస్యలను వినతుల రూపంలో తెలియజేస్తున్నారు. వృద్ధులు.. తమకు పింఛన్ ఇవ్వడంలేదంటూ, యువత.. జాబు రావాలంటే బాబు రావాలన్న చంద్రబాబు.. ఇప్పటి వరకు …
Read More »ప్రజా సంకల్ప యాత్ర ఏడో రోజు షెడ్యూల్!
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఇవాళ వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం నియోజకవర్గంలో కొనసాగనుంది. నియోజకవర్గంలోని దువ్వూరులో వైఎస్ జగన్ నేడు ఉదయం 9:30 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఎక్కుపల్లి, ఎన్నుపల్లి మీదుఆ ఈ యాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో దారి …
Read More »నేడు తిరుమలకు వైఎస్ జగన్..
ఏపీలోని లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజానీకాన్ని ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి అవసరమైన పూర్తి భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు , ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో ఈనెల 6 నుంచి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం ఇవాళ రాత్రి తిరుమల వెళ్లనున్నారు . శనివారం ఉదయం నైవేద్య విరామ …
Read More »