వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 91 వ రోజు పాదయాత్ర నేటికి ముగిసింది..ఈ క్రమంలో రేపటి 92వ రోజు ప్రజసంకల్ప యాత్ర షెడ్యూలు ఖరారైంది. రేపు ( సోమవారం ) ఉదయం 8 గంటలకు కందుకూరు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు.వెంకటాద్రి పాలెం, …
Read More »వైఎస్ జగన్ పాదయాత్రను చూస్తూ..కెమెరాకు..! ముచ్చెమటలు పట్టాయ్..!!
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. దానికి కారణం మీరు ఊహించిందే..! అదే ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రనే. అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ఆరు నెలలపాటు కడప నుంచి ఇచ్చాపురం వరకు మూడువేల కిలోమీటర్లు నడిచేందుకు నిర్ణయించిన విషయం …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 88వ రోజు షెడ్యూల్ ఇదే
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప నేటికి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 87వ రోజు ముగిసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్ప యాత్ర (88 వరోజు ) షెడ్యుల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు.రేపు ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి పాదయాత్ర ను ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు …
Read More »చంద్రబాబు అలా బతికిపోయాడట..! లేకుంటేనా..!!
అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. …
Read More »వైఎస్ జగన్.. సీఎం ఎందుకు కావాలో చెప్పిన దివ్యాంగులు..!!
ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 700 కిలోమీటర్ల పైచిలుకు మార్క్ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా …
Read More »చంద్రబాబు ఇలాకలో దుమ్ములేపిన జగన్ ఎంట్రీ..
నాది.. ఒక్కటే ధ్యేయం.. ఒకటే లక్ష్యం అదే ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపడం. మహిళలు, రైతులు, నిరుపేదలను, వృద్ధులను, నిరుద్యోగులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడం. ఈ మాటలు ఎవరో అన్నవి కావు. స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రధానప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్న మాటలే. కాగా, ప్రజల సమస్యల పరిష్కారమార్గన్వేషణలో భాగంగా నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా …
Read More »45 ఏళ్లకే పింఛన్ ఎందుకు ఇవ్వాలో తేల్చిచేసిన జగన్..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్జగన్కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు …
Read More »38వ రోజు జగన్ పాదయాత్ర హైలైట్స్ ఇవే..!!
వైఎస్ఆర్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 38వ రోజు అనంతపురం జిల్లా ధర్మవరంలో కొనసాగింది. డిసెంబర్ 18న ధర్మవరం నియోజకవర్గంలోని దర్శనమల నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర నడిమగడ్డపల్లె క్రాస్, బిల్వంపల్లి, నేలకోట, బుడ్డారెడ్డిపల్లి ఏలుకుంట్ల మీదుగా తనకంటివారిపల్లె మీదుగా సాగింది. ఈ సందర్భంగా స్థానికులు, గ్రామస్థులు, పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా …
Read More »పాదయాత్రలో ప్రధమమాసం
ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 26వ రోజు షెడ్యూల్ ఇదే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్కు …
Read More »